S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేరుకే ‘‘మేకిన్ ఇండియా!’’

మోదీగారు రద్దుచేసిన ఐదువందల నోట్లుకి బదులుగా మింట్‌లో ప్రింటింగ్ ప్రెస్సుల్లో- ఇరవై నాలుగు గంటలూ నాన్‌స్టాప్‌గా ప్రింటు చేస్తున్నారు గానీ వాటికి అవసరమయిన కాగితం- హోషింగాబాద్ మిల్లునుంచి కోటి అరవై లక్షల టన్నులు వస్తూ వున్నా చాలక బ్రిటన్ నుంచి హుటాహుటీ తెప్పిస్తున్నారు. ఒక రకంగా అవి ‘విదేశీ’ కాగితం తయారీవే కాగా- ఈ ‘నోట్’లలో ‘సెక్యూరిటీ ధ్రెడ్’ నోటును ఎత్తిచూడగా కనబడే లోహ రిబ్బన్ కూడా మనది కాదు. దానిని కూడా బ్రిటన్, ఉక్రయిన్, ఇటలీల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మొత్తం నాలుగు ప్రింటింగ్ ప్రెస్సులు నిర్విరామంగా నోట్లు గుద్దేస్తున్నా కొరత తీరేలాగా లేదు అని, ఆర్.బి.ఐ.

వనితకు ‘వాత్సల్యం’తో..

శరెండున్నర రూపాయలకే శానిటరీ
ప్యాడ్స్, డిస్పోజ్ కూజా
శసింపుల్ .. సులభం .. సురక్షితం
శఅమ్మాయిల ఆరోగ్యంపై దంపతుల
ఆరాటం

బిచ్చగత్తెకి దేశ బహిష్కారం!

డెన్మార్క్ రాజధాని కొపెక్ హాగన్‌లో ముష్టెత్తుకుంటున్న ఒక స్ర్తిని నలభై రోజులు జైల్లోపెట్టి అటు తరువాత దేశ బహిష్కారాన్ని చేస్తూ నోల్వేకియాకి పంపించి వేయాలని డెన్మార్క్ రాజధాని కొపెక్ హాగన్ కోర్టు తీర్పు చెప్పింది. డెన్మార్క్‌లో యాచక వృత్తిని బహిష్కరించారు. ఐరోపా యూనియన్‌లో సోల్వేకియాకి సభ్యత్వం వుంది. అక్కడనుంచి యిక్కడికి ఏ రకంగా వచ్చిన పౌరులకయినా కొన్ని సదుపాయాలుంటాయిగానీ బిచ్చం ఎత్తడం ఘోర నేరం అని డెన్మార్క్ పీనల్‌కోడ్‌లోని 197వ ఆర్టికల్ చెబుతోంది.

-వీరాజీ veeraji.pkm@gmail.com

అసంతృప్తి

భగవంతుడి నిర్ణయాలు, మనుషుల కర్మ ఫలాలు కలిసి మానవ జీవితం నిర్మించబడి లోకంలో మనుగడ సాగిస్తుంది. సృష్టించిన కర్త, కర్మలకు బాధ్యతను ఆయా జీవులకే వదిలివేస్తాడు. మంచి చెడ్డలు, పాప పుణ్యాలు ‘చేసుకున్నవారికి చేసుకున్నంత’ అనే ప్రాప్తానికి కట్టుబడి ఉంటుంటాయి. కష్టసుఖాలు, కలిమిలేములు భూమిపై జన్మించినవారికి దాదాపు అన్ని వర్గాలవారికి వర్తిస్తాయి. ఏదీ మన చేతిలో ఉండదన్న విషయం విదితమే.

- యం.వి.రమణకుమారి

కాశీఖండం 82

ఈ రీతిగా పెద్దకాలం రాజ్యం ఏలి, సుతుడి భుజాన రాజ్య భారం మోపి, కాశీకి చని, అయోధ్య, అవంతి, కాంచి, మధుర, ద్వారవతి, ఉజ్జయినీ తీర్థాల సంసేవనంవల్ల విశే్వశ్వరుడి అనుగ్రహంవల్ల మోక్షం పొందుతావు అని పలికి హరి సేవకులు ఆ శివశర్మని దివ్య విమానం నుంచి దింపి, నారాయణుడి ముందట వుంచారు. పుణ్యశ్లోకుడైన విష్ణుశర్మ విష్ణులోకంలో చాలాకాలం సుఖముండి పుణ్యశీల సుశీలురు చెప్పిన ప్రకారం ముక్తిపడశాడు అని లోపాముద్రాదేవికి అగస్త్య మహర్షి శ్రీగిరి సానువున సకల తీర్థాలు కాశీ ప్రాప్తిని పొందించుట ద్వారా దవ్వు నుంచి ఉపకరించేవి అయి మోక్షం ఒసగుతాయి.

కొత్త స్నేహితులు 36

అతడితో కలిసి ఆ రాత్రి ఆ గదిలో ఉండవలసి రావడం ఆమెకిష్టం లేకపోయినా అతడి మాటలు హేతుబద్ధంగా ఉండడంతో ఏమీ మాట్లాడలేకపోయింది సామ్రాజ్ఞి.
‘తన భర్త ఎవరో పరాయి స్ర్తితో పగటి సమయాన పదిమందీ తిరిగే దేవాలయం వంటి చోట మాట్లాడుతూ కనిపించారని ఎవరో చెప్పినందుకే తను అతణ్ణి నిలదీసిందే!
ఇలా రాత్రి సమయాన ఒక అపరిచిత వ్యక్తితో తను హోటల్ గదిలో ఉందని ఎవరికైనా తెలిస్తే తనేం చెప్పినా నమ్ముతారా?!’’
ఆ ఆలోచనే ఆమె గుండె ఝల్లుమని ఒళ్లంతా సన్నటి వణుకు ప్రారంభమైంది. ఆమె పరిస్థితిని గమనించిన అతడన్నాడు, ‘‘మరేం భయం లేదు. మీరా మంచంమీద ఎటువంటి ఆలోచనలూ పెట్టుకోకుండా హాయిగా పడుకోండి.

సీతాసత్య

నేర్చుకుందాం

కం మఱవవలె గీడు నెన్నడు
మఱువంగరాదు మేలు మర్యాదలలో
దిరుగవలె సర్వజనముల
దరి ప్రేమ మెలంగవలయు దరుణి కుమారీ!
భావము: ఓ కుమారీ! ఒకరు చేసిన అపకారమును మరచిపోవలెను. ఎప్పుడైనను ఒకరు చేసి ఉపకారమును మరచిపోకూడదు. లోకమునందుండెడి నడవడికలయందు వాడుక పడవలెను. సమస్త జనులయందు ప్రీతితో నడచుకొనవలెను. లోక మర్యాదలను విడిచిపెట్టకుండా జనులందరిపట్లా ప్రేమతో వుండాలని కవి భావము.

బక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమారీ శతకములోనిది. - కె. లక్ష్మీఅన్నపూర్ణ

బక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమారీ శతకములోనిది. - కె. లక్ష్మీఅన్నపూర్ణ

న్యాయమెంత ఆలస్యం?

దేశంలో వివిధ కోర్టుల్లో 2.28 కోట్ల కేసులు పెండింగ్‌లో

ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ అధికారికంగా వెల్లడించింది.

దేశంలో జనాభా- న్యాయమూర్తుల నిష్పత్తి కూడా

ఆశావహంగా లేదని, సగటున ప్రతి పది లక్షల జనాభాకు

13 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని కేంద్ర న్యాయశాఖ

పేర్కొంది. ఐక్యరాజ్య సమితి అధ్యయనం జరిపిన 65

దేశాల్లో ఇంతకన్నా తక్కువ నిష్పత్తిలో జడ్టీలున్న దేశాలు

కేవలం మూడు మాత్రమే. గ్వాటమాల, నికరాగువా, కెన్యా

దేశాలు భారత్ సరసన ఉన్నాయి. ప్రతి పది లక్షల

జనాభాకు కనీసం 50 మంది న్యాయమూర్తులు ఉండాలని

Pages