సమర్థులను నియమించాలి
Published Thursday, 8 December 2016దేశంలోని కోర్టుల్లో, మరీ ముఖ్యంగా హైకోర్టులు,
సుప్రీంకోర్టులో సమర్థత, నిబద్ధత కలిగిన వారినే
న్యాయమూర్తులుగా నియమించాలి. ఇందుకోసం
న్యాయవ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ సంయుక్తంగా నిర్ణయం
తీసుకోవాలి. సమర్థత లేనివారిని నియమిస్తే ఎలాంటి
ఉపయోగం ఉండదు. కొంతమంది జడ్జీలు తమ పదవీ
కాలంలో ఒక్క తీర్పు కూడా ఇవ్వకుండా పదవీవిరమణ
చేసినవారు ఉన్నారు. సమర్థత, అనుభవం ఉన్న జడ్జీల
వద్దకు ఎలాంటి కేసులు వచ్చినా తొలుత వాటిలో మెరిట్
పరిశీలిస్తారు. విచారణకు యోగ్యమైనవిగా భావిస్తే,
నోటీసులు జారీ చేస్తారు లేనిపక్షంలో మొట్టమొదటనే