నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వాహనం సీజ్
Published Saturday, 4 June 2016శివ్వంపేట, జూన్ 3: ప్రస్తుత వర్షాకాలం సీజన్లో ఎలాంటి అనుమతి లేకుండా రైతులను నకిలీ విత్తనాలు విక్రయిస్తుండగా స్థానిక పోలీసులు పట్టుకున్న సంఘటన శివ్వంపేట మండలంలోని గోమారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.