-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
హరారే: జింబాబ్వేతో బుధవారం జరిగిన మూడో వనే్డలో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక అరుదైన మైలురాయిని చేరాడు. వనే్డల్లో అత్యధిక డిస్మిసల్స్ సాధించిన వికెట్కీపర్ల జాబితాలో నాలుగో స్థానాన్ని సంపాదించాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 482 డిస్మిసల్స్తో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, ఆడం గిల్క్రిస్ట్ 472, మార్క్ బౌచర్ 424 వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
హరారే: వన్డేల్లో అత్యధిక మందిని ఔట్ చేసిన నాలుగో వికెట్ కీపర్గా భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. హరారేలో జింబాబ్వేతో బుధవారం జరిగిన వన్డేలో బుమ్రా బౌలింగ్లో చిగుంబర క్యాచ్ పట్టడం ద్వారా ధోని ఈ రికార్డు అందుకున్నాడు. ఇప్పటి వరకు 278 మ్యాచ్లాడిన ధోని 274 ఇన్నింగ్స్ల్లో 350 మందిని ఔట్ చేశాడు.
హరారే, జూన్ 14: మూడు మ్యాచ్ల వనే్డ సిరీస్ను ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టు బుధవారం నాటి చివరి, మూడో వనే్డలోనూ విజయం సాధించి క్లీన్స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉంది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో జింబాబ్వే టూర్లో ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది.
ముంబయి, జూన్ 14: అంతటా ఉత్కంఠ రేపుతున్న భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక ఈనెల 24న జరిగే అవకాశం ఉంది. భారత క్రికెట్ మండలి (బిసిసిఐ) పాలక మండలి కీలక సమావేశం ధర్మశాలలో ఆరోజున జరగనుంది. డంకన్ ఫ్లెచర్తో కాంట్రాక్టు ముగిసిన తర్వాత, జట్టు డైరెక్టర్ రవి శాస్ర్తీకే కోచ్గా అదనపు బాధ్యతలను అప్పగించిన బిసిసిఐ చాలాకాలం నెట్టుకొచ్చింది.
న్యూఢిల్లీ, జూన్ 14: రియో ఒలింపిక్స్లో పాల్గొనే అర్హతను సంపాదించే అవకాశాలను భారత మహిళల రిలే జట్టు సజీవంగా నిలబెట్టుకుంది. ఇటీవల స్లొవేకియాలోని సామోరిన్లో జరిగిన పిటిఎస్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో జౌనా ముర్ము, అశ్వినీ అక్కున్జీ, అనిల్డా థామస్, ఎంఆర్ పూవమ్మ సభ్యులుగా ఉన్న భారత జట్టు 3:31.39 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకొని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
లియాన్, జూన్ 14: యూరో 2016 ఫుట్బాల్ టోర్నమెంట్లో ఇటలీ శుభారంభం చేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న బెల్జియంతో జరిగిన తొలి మ్యాచ్ని 2-0 తేడాతో గెల్చుకుంది. వ్యూహాత్మకంగా ఆడిన ఇటలీ ఎక్కువ సమయాన్ని డిఫెన్స్కు కేటాయించి, అవకాశం దొరికినప్పుడు దాడులకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే 32వ నిమిషంలో ఇమాన్యుయెల్ గియాచెరినీ ఇటలీకి తొలి గోల్ను అందించాడు.
లండన్, జూన్ 14: శ్రీలంకతో జరిగే వనే్డ, టి-20 సిరీస్లకు ఇంగ్లాండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. లంకతో ఐదు వనే్డలతోపాటు, ఒక టి-20 మ్యాచ్ ఆడనున్న ఇంగ్లాండ్ జట్టులో జానీ బెయిర్స్టోకు కూడా అవకాశం దక్కింది. లంకతో ముగిసిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును స్వీకరించాడు. వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం ఏర్పడిన చివరి, మూడో టెస్టు డ్రాగా ముగిసింది.
హూస్టన్, జూన్ 14: కోపా అమెరికా సాకర్ చాంపియన్షిప్ టోర్నమెంట్లో భాగంగా మెక్సికో, వెనెజులా జట్లు తలపడిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరొక గోల్ చేశాయి. మ్యాచ్ పదో నిమిషంలోనే వెనెజులాకు జొస్ మాన్యుయెల్ వెలాక్వెజ్ గోల్ను సాధించిపెట్టాడు. ఈ గోల్ నమోదైన వెంటనే వెనెజులా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంది. దీనితో మెక్సికోకు ఈక్వెలైజర్ సాధించే అవకాశం ప్రధమార్థంలో రాలేదు.
బసెటెర్ (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్), జూన్ 14: మార్లొన్ శామ్యూల్స్ దూకుడుగా ఆడడంతో ఆస్ట్రేలియాతో జరిగిన ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నమెంట్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. 266 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 45.4 ఓవర్లలో, ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.
లండన్, జూన్ 14: భారత హాకీ జట్టు మళ్లీ గా డిలో పడింది. చాంపియన్స్ ట్రోఫీ హాకీలో మం గళవారం దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్లో తిరిగి ఫామ్లోకి వచ్చిన భారత్ 2-1 తేడాతో వి జయం సాధించింది. ఎస్వీ సునీల్ తొలి గోల్ చే సి భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచితే, సిహెచ్ తి మ్మయ్య కీలక గోల్ చేసి గెలిపించాడు.