-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
విజయవాడ, జూన్ 27: రాష్ట్రంలో 100 కోట్లతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయనున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. రాజధాని అమరావతిలో 15 ఎకరాల్లో ఎంఎస్ఎంఇ భవనాన్ని నిర్మించనున్నామని, అమరావతిలో కన్స్ట్రక్షన్ సిటీని కూడా నిర్మించనున్నట్టు వెల్లడించారు.
వస్త్ర వ్యాపార రంగంపై జిఎస్టిని నిరసిస్తూ నాలుగురోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆంధ్రలో వస్త్ర వ్యాపారులు మంగళవారం దుకాణాలను మూసివేసి బంద్ పాటించారు. బంద్తో విజయవాడలో మూతపడిన కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్
హైదరాబాద్, జూన్ 27: దివ్యాంగుల కోటా కింద తప్పుడు సర్ట్ఫికెట్తో పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షల్లో మూడవ ర్యాంక్ సాధించారని రోణంకి గోపాలకృష్ణపై దాఖలైన పిల్కు వివరణ ఇవ్వాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. ఇటీవల నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షల్లో రోణంకి గోపాలకృష్ణ అఖిల భారత స్థాయిలో మూడవ ర్యాంకు సాధించారు.
హైదరాబాద్, జూన్ 26: లండన్ మహానగరంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. టిఇఎన్ఎఫ్ ఆధ్వర్యంలో హూస్టన్ కమ్యూనిటీ స్కూల్లో జరిగిన బోనాల పండుగలో సుమారు 700మంది హాజరై వైభవంగా నిర్వహించారు. పురవీధుల్లో తొట్టెల ఊరేగింపులు నిర్వహించారు. ఈ ఊరేగింపులో తెలుగు సినీ నటి పూనం కౌర్ నెత్తిన బోనమెత్తుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
న్యూఢిల్లీ, జూన్ 26: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బిజెవైఎం కార్యవర్గ సభ్యుడు అడారి కిషోర్ కుమార్ నేతృత్వంలో ఏపీ భవన్ అధికారులతో కలసి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం అడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్విరామంగా 135వ రోజు సోమవారం ఢిల్లీలోని ఉమ్మడి భవన్లో కొనసాగించినట్టు తెలిపారు.
తిరుపతి, జూన్ 26: తిరుమలలో తప్పిపోయిన ఖమ్మంజిల్లా బూర్గంపహాడ్ మాజీ ఎమ్మెల్యే కుంజాభిక్షం తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో ఓ హోటల్ వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే గత రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో కుంజాభిక్షం బాగా నీరసించి ఉండటంతో పోలీసులు వెంటనే ఆయన్ను స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 26: అనారోగ్యానికి గురై ‘కేర్’ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్యను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సోమవారం చంద్రబాబు పలువురు టి.టిడిపి ముఖ్య నేతలతో కలిసి ‘కేర్’ ఆసుపత్రికి వెళ్ళారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయంగా చెక్కును అందజేశారు.
హైదరాబాద్, జూన్ 26: నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ నిర్ణయించింది. టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు జూబ్లీహిల్స్లోని తన నూతన నివాసానికి టి.టిడిపి నేతలను అల్పాహార విందుకు ఆహ్వానించారు.
రంజాన్ (ఈద్-ఉల్-్ఫతర్) పర్వదినాన్ని సోమవారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్లోని మసీదులు, ఈద్గాలు కిటకిటలాడాయి. ప్రార్థనల అనంతరం ముస్లింలకు హిందువులు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, జూన్ 26: మియాపూర్లో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం నైపథ్యంలో ‘తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ యాక్ట్- 2017’లో సవరణలు చేసి ఇటీవల తీసుకొచ్చిన రికార్ట్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) యాక్ట్ ఆర్డినెన్స్ రాష్టవ్య్రాప్తంగా కలకలం సృష్టిస్తోంది. నిజాం పాలనలో ప్రతీ గ్రామంలో జాగీర్, ఇనాం, వక్ఫ్, దేవాలయ భూములు (దేవుడి మాన్యాలు) ఉన్నాయి.