-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, డిసెంబర్ 1: బిసిల అభ్యున్నతి కోసం 38 డిమాండ్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముందు పెట్టాలని 14 బిసి సంఘాలు నిర్ణయించాయి. బిసి పార్లమెంటు సభ్యులు, బిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 3న సమావేశం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.
హైదరాబాద్, డిసెంబర్ 1: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఇచ్చిన హామీ డిసెంబర్ నుంచి అమలుల్లోకి వచ్చింది. అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు పే స్కేళ్లను ఖరారు చేస్తూ చెల్లించే వేతనాలకు సంబంధించిన చెక్క్ను దేవాలయశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారులకు అందజేసారు.
హైదరాబాద్, డిసెంబర్ 1: ‘కొలువుల కొట్లాటకు మద్దతునివ్వండి..’ అని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ స్వయంగా టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డిని, బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ను కలిసి కోరారు. ఈ నెల 4న టి.జెఎసి కొలువుల కొట్లాట పేరిట బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ మేరకు ప్రొఫెసర్ కోదండరామ్ బిజెపి కార్యాలయానికి వెళ్ళి డాక్టర్ లక్ష్మణ్తో సమాలోచనలు జరిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 1: మిలాద్- ఉన్-నబీ (శనివారం) సందర్భంగా గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రాఫిట్ మహ్మద్ జీవన విధానం అందరికీ ఆదర్శమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ప్రేమ, సౌభ్రాతృత్వం వంటివి ప్రాఫిట్ మహ్మద్ బాట చూపారని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 1: దేశవ్యాప్తంగా నీతి అయోగ్ ఎంపిక చేసిన 115 వెనుకబడిన జిల్లాల్లో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్టస్థ్రాయి కమిటీని నియమిస్తూ ప్రణాళిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఎంపికైన 150 వెనుకబడిన జిల్లాల్లో రాష్ట్రం నుంచి జయశంకర్ భూపాల్పల్లి, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 1: సమస్యలను తన దృష్టికి తీసుకుని వస్తే వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తలసాని ఖైరతాబాద్ నియోజకవర్గంలోని దోబీఘాట్ బస్తీలో 85 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పైప్లైన్ పనులను ప్రారంభించారు.
హైదరాబాద్, డిసెంబర్ 1: వృత్తి విద్యలే ఉపాధికి సోపానాలు అని రాష్ట్ర విద్యుత్తు, ఎస్సి అభివృద్ధి శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి అన్నారు. ఎస్సి కార్పొరేషన్ అధ్వర్యంలో అపోలో ఆసుపత్రిలో వృత్తి నైపుణ్యత కోర్సులను మంత్రి జగదీశ్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక శిల్పి తరహాలో తపస్సు చేస్తున్నారని చెప్పారు.
మహబూబాబాద్, డిసెంబర్ 1: మహబూబాబాద్ జిల్లా సీపీఐ ఎంఎల్(ఎన్డీ) రాయల వర్గం జిల్లా కార్యదర్శి దనసరి సమ్మయ్య అలియాస్ గోపన్నను అరెస్ట్చేసినట్టు జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 1: సుసంపన్న సాహిత్య వారసత్వం కలిగిన భాషగా తెలుగు భాష కీర్తి పొందిందని తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ అన్నారు. తెలంగాణలో తెలుగు భాష ఫరిడవిల్లాలనే గొప్ప ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహింస్తోందని అన్నారు. దుబాయిలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం ద్వారా గల్ఫ్లోని తెలుగు వారందరికి రసమయి ఆహ్వానం పలికారు.
హైదరాబాద్, డిసెంబర్ 1: అడవుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా నివారించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు జిల్లాల్లోని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ సంరక్షణ అధికారి (వైల్డ్ లైఫ్) డాక్టర్ మనోరంజన్ భాంజా శుక్రవారం జిల్లా అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వా సమీక్షించారు.