రైతులపై లాఠీచార్జి దారుణం: కోదండరాం
Published Monday, 25 July 2016మెదక్: మల్లన్నసాగర్ నిర్వాసిత రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమని తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ముంపు గ్రామాలలో మోహరించిన పోలీసు బలగాలను వెంటనే వెనక్కి పంపాలని ఆయన డిమాండ్ చేశారు.