సోమాలియాలో ఆత్మాహుతి దాడి: 8మంది పౌరులు మృతి
Published Tuesday, 26 July 2016మొగాదిషు: సొమాలియా రాజధాని మొగాదిషు సమీపంలో మంగళవారం ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 8మంది పౌరులు మృతి చెందారు. కారు బాంబుతో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో భారీ పేలుడు సంభవించింది.దాడికి పాల్పడింది తామేనని అల్ షబీబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.