S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/31/2019 - 22:10

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,249.00
8 గ్రాములు: రూ.25,992.00
10 గ్రాములు: రూ. 32,490.00
100 గ్రాములు: రూ.3,24,900.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,474.866
8 గ్రాములు: రూ. 27,798.928
10 గ్రాములు: రూ. 34,748.66
100 గ్రాములు: రూ. 3,47,486.6
వెండి
8 గ్రాములు: రూ. 330.80

01/31/2019 - 05:00

విజయవాడ: బీహార్, కోల్‌కతా, ఈశాన్య రాష్ట్రాలకు సరఫరా చేసే చేపల్లో ఫార్మాలిన్ వాడటం లేదని అధికారులు ధ్రువీకరించాకే ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మత్స్యశాఖ అధికారులు, చేపల ఉత్పత్తి, ఎగుమతిదారులతో బుధవారం ఆయన సమీక్షించారు.

01/31/2019 - 04:46

హైదరాబాద్, జనవరి 30: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పారిశ్రామికాభివృద్ధి కోసం చేపడుతున్న అనేక ప్రత్యేక చర్యలలో భాగంగా ఐ-పాస్ ఏర్పాటు చేయడం జరిగిందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. బుధవారం నగరంలో ఏర్పాటైన ‘ ఫిక్కీ’ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

01/31/2019 - 04:17

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెడులు (ఎఫ్‌డీఐ)లకు సంబంధించిన నిబంధనల్లో వెసులుబాట్లు కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు విధించిన డెడ్‌లైన్ ఫిబ్రవరి 1ని మళ్లీ పొడిగించవద్దని కొన్ని ఆన్‌లైన్ వాణిజ్య (ఈకామర్స్) సంస్ధలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. స్నాప్‌డీల్, షాప్ క్లూస్ వంటి కొన్ని సంస్థలు ఈమేరకు ప్రభుత్వానికి లేఖలు రాశాయి.

01/30/2019 - 23:50

ముంబయి, జనవరి 30: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి.

01/30/2019 - 23:53

ముంబయి, జనవరి 30: బ్రాండెడ్ దుస్తుల కంపెనీ అరవింద్ ఫ్యాషన్స్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంయుక్త నిర్వహణలోని ‘ట్రూ బ్లూ’ కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. భారత చేనేత రంగానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యమని కంపెనీ తెలిపింది.

01/30/2019 - 23:47

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,214.00
8 గ్రాములు: రూ.25,712.00
10 గ్రాములు: రూ. 32,140.00
100 గ్రాములు: రూ.3,21,400.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,437.433
8 గ్రాములు: రూ. 27,499.464
10 గ్రాములు: రూ. 34,374.33
100 గ్రాములు: రూ. 3,43,743.3
వెండి
8 గ్రాములు: రూ. 331.20

01/31/2019 - 05:03

న్యూఢిల్లీ: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు బుధవారం కూడా పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర రూ. 320 పెరిగి, రూ. 34,000 మార్కును దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న బంగారం ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్‌లోనూ వాటి ధరలు పెరిగాయని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. పది గ్రాముల పసిడి ధర రూ. 320 పెరిగి, రూ. 34,070కి చేరుకుంది. బంగారం బాటలోనే వెండి ధర కూడా కిలో గ్రాముకు రూ.

01/29/2019 - 23:52

ముంబయి, జనవరి 29: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ మంగళవారం విధిలేని పరిస్థితుల్లో మూడు బోయింగ్-737 విమానాలను రద్దు చేసింది. ఈక్రమంలో దేశంలో ప్రయాణించే దాదాపు 20 డొమెస్టిక్ విమానాల రాకపోకలూ రద్దయ్యాయి. విశ్వనీయ వర్గాల సమాచారం మేరకు తాజాగా రద్దయిన మూడు బోయింగ్ విమానాలతో కలిపి గత రెండు రోజుల వ్యవధిలో ఆగిపోయిన ఈ సంస్థకు చెందిన విమానాల సంఖ్య ఆరుకు చేరింది.

01/29/2019 - 23:50

ముంబయి, జనవరి 29: విదేశీ మార్కెట్ల మిశ్రమ ఫలితాలతో పెద్దయెత్తున ఊగిసలాటకు గురైన స్వదేశీ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. పెద్దయెత్తున ఊగిసలాటకు గురైన సెనె్సక్స్ 350 పాయింట్లు ఎగబాకి మళ్లీ దిగువకు చేరింది. చివరికి 64.90 పాయింట్ల నష్టంతో 35,592 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ సైతం 9 పాయింట్లు నష్టపోయి 10,652 వద్ద ముగిసింది.

Pages