S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 04:54

భీమవరం, జనవరి 20: అందరూ చెత్త.. చెత్త అని తిట్టుకుంటారు, ఇప్పుడు అదే తడి చెత్త నుంచి చేపలకు, పశువులకు అవసరమైన పోషక విలువలు కలిగిన మేతను తయారుచేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు చెప్పారు.

01/21/2017 - 04:54

కర్నూలు, జనవరి 20: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది ప్రభుత్వ రంగం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బిఎస్‌ఎన్‌ఎల్) పరిస్థితి. బిఎస్‌ఎన్‌ఎల్‌కు ఫైబర్‌నెట్ సేవలు గుదిబండగా మారనున్నాయన్న చర్చ టెలికాం వర్గాల్లో మొదలైంది.

01/21/2017 - 04:52

మైలవరం, జనవరి 20: పనికిరాని (కాలం చెల్లిన) మందులతో పశువులకు వైద్యం చేస్తున్న పశువైద్యాధికారుల నిర్వాకమిది.

01/21/2017 - 04:52

సీలేరు, జనవరి 20: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఒడిశా డిజిపి కెవి సింగ్, డిఐజి షైనీ విస్తృతంగా ఏరియల్ సర్వే నిర్వహించారు. మల్కన్‌గిరి జిల్లా కుడుముల గుమ్మా బ్లాక్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఒడిశా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

01/21/2017 - 04:51

విజయవాడ, జనవరి 20: వెలగపూడి సచివాలయంలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవన నిర్మాణాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ శుక్రవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులు వేగంగా జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 28 నాటికి భవన నిర్మాణం పూర్తి అవుతుందని, 29న ప్రభుత్వానికి కాంట్రాక్టరు అప్పగిస్తారని తెలిపారు. స్పీకర్‌తో ఈ భవనాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

01/21/2017 - 04:35

విజయవాడ, జనవరి 20: విజయవాడ ఎపిసిఆర్‌డిఎ కార్యాలయంలో జనవరి 20న శుక్రవారంనాడు నిర్వహించిన ఓపెన్ ఫోరంలో భవనాలు, లేఅవుట్ల దరఖాస్తులను అధికారులు స్వయంగా పరిశీలించి అన్ని నిబంధనలు పాటించిన వారికి అప్పటికప్పుడే ప్రాథమిక అనుమతి మంజూరు చేయడం జరిగింది. పారదర్శకంగా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంలో భాగంగా చేపట్టిన ఓపెన్‌ఫోరం నిర్మాణదారులకు సౌకర్యవంతంగా మారింది.

01/21/2017 - 04:33

మచిలీపట్నం, జనవరి 20: పొరుగు రాష్టమ్రైన హైదరాబాద్ నగర వాసులను బెంబెలెత్తిస్తున్న స్వైన్ ఫ్లూ కృష్ణాజిల్లా వాసులను సైతం వణికిస్తోంది. ఇటీవల సంక్రాంతి సెలవుల నిమిత్తం హైదరాబాద్ నుండి అత్యధిక మంది జిల్లాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా స్వైన్ ఫ్లూ జిల్లా వాసులకు పెనుభూతంగా మారింది.

01/21/2017 - 04:33

నూజివీడు, జనవరి 20: రాష్ట్ర ప్రభుత్వ రాజధాని అమరావతి దేశానికే తలమానికం అవుతుందని మైసూరుకు చెందిన అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామిజీ చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఏమాత్రం అన్యాయం జరుగకుండా, ప్రతి ఒక్కరి ఆమోదంతో రాజధాని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.

01/21/2017 - 04:32

మచిలీపట్నం (కల్చరల్), జనవరి 20: స్థానిక కేంద్రీయ విద్యాలయంలో శుక్రవారం వార్షిక క్రీడా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్ కంపెనీ అడిషనల్ జనరల్ మేనేజర్, విద్యాలయం మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ డికెఆర్‌కె రవి ప్రసాద్, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కల్నల్ జఖారియా, మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, విఎంసి సభ్యుడు డా.

01/21/2017 - 04:32

తోట్లవల్లూరు, జనవరి 20: లబ్ధిదారుల జాబితాలను 35 రోజుల నుంచి ఆయా కార్పోరేషన్‌లకు పంపించటంలో అధికారులు చేసిన నిర్లక్ష్యం వల్ల చివరి రోజైన శుక్రవారం జన్మభూమి కమిటీ సభ్యులు హైరానా పడాల్సి వచ్చింది.

Pages