S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కేవలం కమర్షియల్ సినిమాల్లో నటిస్తేనే హీరోయిన్గా గుర్తింపు రాదని, అన్ని తరహా పాత్రలు చేస్తేనే హీరోయిన్కు ప్రత్యేక గుర్తింపు వస్తుందని అంటోంది అందాల భామ రెజీనా కసాండ్ర. ఆమె హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘సౌఖ్యం’. గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ రెజీనాతో ఇంటర్వ్యూ...
‘నిజానికి నా 50వ సినిమా సోలో హీరోగానే చేయాలనుకున్నాను. కానీ మోహన్బాబుగారు ఈ సినిమా చేద్దామని అడిగినపుడు కాదనలేకపోయా’ అని అంటున్నాడు హీరో నరేష్. అల్లరి నరేష్గా తెలుగు పరిశ్రమలో కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారి తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఆయన మోహన్బాబుతో కలిసి చేస్తున్న చిత్రం ‘మామ మంచు అల్లుడు కంచు’.
శ్రీ కంచెమ్మ తల్లి సినీ ప్రొడక్షన్స్ పతాకంపై లోకేశ్రెడ్డి, అక్షర జంటగా శ్రీనివాసరావు.ఎం. దర్శకత్వంలో పైల దేవదాస్రెడ్డి రూపొందించిన చిత్రం ‘రెండక్షరాలు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఆడియో సీడీని హైదరాబాద్లో కోన రవికుమార్, తీగల కృష్ణారెడ్డి విడుదల చేశారు.
నందమూరి బాలకృష్ణ 99వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘డిక్టేటర్’.
శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని పాటలు
ఇటీవలే విడుదలయ్యాయి. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న
ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క ఐటెం సాంగ్ చిత్రీకరించాల్సి వుందట.
ఆ పాట కూడా అద్భుతంగా కంపోజ్ చేయడంతో ఈ సాంగ్లో ఏ హీరోయిన్తో
స్టెప్పులేయించాలా అని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఇలియానా,
గోపీనాధ్, విష్ణుప్రియ జంటగా గోపీనాధ్ దర్శకత్వంలో పి.నరేందర్ రూపొందించిన ‘21 సెంచరీ లవ్’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ఇటీవలే చిత్రానికి సంబంధించిన పాటలను విడుదల చేశామని, యూట్యూబ్, ఫేస్బుక్లలో అనూహ్యమైన స్పందన లభిస్తోందని తెలిపారు. నేటి యువత స్నేహం కోసం బ్రతకాలా?
రామ్, కీర్తి సురేష్ జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ‘నేను.. శైజల’ పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు కరుణాకరన్ సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
‘ప్రేమకావాలి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై
ఆ తరువాత పలు చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది. సాయికుమార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా, హీరోగా మంచిపేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘గరం’ చిత్రంలో నటిస్తున్నాడు. మదన్ దర్శకత్వంలో
తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు
సిద్ధవౌతోంది. ఈరోజు ఆది పుట్టినరోజు సందర్భంగా ఆయనతో మాటామంతీ...
ఆలస్యానికి అదే కారణం
ప్రముఖ నటుడు పవన్కళ్యాణ్ హీరోగా నటించిన ‘పులి’ చిత్రంతో తెలుగు తెరకు
పరిచయమైంది గ్లామర్ భామ నికిషా పటేల్. ఆ సినిమాతో తనదైన గ్లామర్తో ఆకట్టుకున్న ఈ భామకు ఆ సినిమా సరైన బ్రేక్ను ఇవ్వలేకపోయింది. దాంతో వచ్చిన అడపాదడపా
అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్న ఈ భామకు ఈమధ్యే తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి. అక్కడా లాభం లేకపోవడంతో కన్నడ భాషలో పలు చిత్రాల్లో నటించింది. కెరీర్
మహేష్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఊటిలో జరుగుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బ్రహ్మోత్సవం’ సినిమాను కొత్త సంవత్సర కానుకగా తన అభిమానులకు అందివ్వడానికి మహేష్బాబు సిద్ధవౌతున్నాడు. అంటే, ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్లుక్ను జనవరి 1న విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
‘్ఠగూర్’ చిత్రంతో చిరంజీవిని సరికొత్త కోణంలో ఆవిష్కరించిన వి.వి.వినాయక్ మరోసారి ఇంకో ప్రయత్నం చేస్తున్నారు. మెగాస్టార్ 150వ సినిమా ఎపుడు చేస్తాడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది శుభవార్తే. అదిగో ఇదుగో అంటున్న చిరు 150వ చిత్రానికి ఇప్పుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే ఓ చిత్రంతో భారీ పరాజయాన్ని చవిచూసిన వినాయక్, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో రగిలిపోతున్నాడు.