S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2016 - 21:55

విశ్వమంతా వ్యాపించినవాడిని ఈశ్వరుడని మనం పిలుస్తాం. ఈ ఈశ్వరుడే పరమేశ్వరునిగా కీర్తిస్తాం. ఈ పరమేశుడు అందరికి దగ్గరగా ఉంటాడు. దూరంగాను ఉంటాడు. అందరిలోను ఉంటాడు. అందరిలో చైతన్యరూపుడై వెలిగేవాడే ఈశ్వరుడు. భక్తికి వశమయ్యే భగవానుడుగా కీర్తినొందినవాడు. అన్నింటికి కర్త ఒక్కడే అన్న జ్ఞానాన్ని కలిగినవాడు మనిషి. నిష్కామభావంతో కర్మలను చేయమంటుంథి ఈశావాస్యోపనిషత్తు.

09/25/2016 - 21:54

మానవుడు జనన మరణ పరంపర నుండి విముక్తి పొంద గోరినప్పుడు ధ్యానము పూజ జపము మొదలైన సాధన మార్గములు భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. కాని ఎన్ని సాధనాలు చేసినా గురుకృపను పొందగలిగినప్పుడే ముక్తి లభిస్తుంది. కనుక ధ్యానిస్తే గురుదేవుని స్వరూపమునే ధ్యానించాలి. లౌకిక విద్యలు నేర్పే గురువులు విద్యాగురువులు వీరు పునర్జన్మ రాహిత్యం చేసే ఆత్మవిద్యను ప్రసాదించలేరు.

09/25/2016 - 21:49

భ గవంతుడు గుణాతీతుడు.నిర్గుణుడు. గుణాల చేత ప్రేరింపబడేవాడు మానవుడు. మానవుడు సత్వగుణం వృద్ధిపొందితే సత్యప్రకాశుడు అవుతాడు. నిస్వార్థంతో నలుగురి కల్యాణం కోసం శ్రమించే తత్వంగుణ సంపన్నుడుగా కీర్తించబడుతాడు. పరమాత్మస్వరూపునిగా సంభావించబడుతాడు. రజోగుణం వృద్ధి చెందించుకున్నవారు కోరికలతో సతమతవౌతారు. కర్మలనాశ్రయిస్తారు. కోరికలను తీర్చుకోవడానికి కాలాన్ని వెచ్చించి భగవంతునికి దూరవౌతుంటాడు.

09/25/2016 - 21:47

మహాలయ పక్షం ప్రారంభమయ్యాక 15వ రోజున వచ్చే బాద్రపద బహుళ (లేక కృష్ణ) అమావస్యే మహాలయ అమావాస్య. శుద్ధ పూర్ణిమనుండి వరుసగా పదిహేను రోజులు పితృపక్షం అంటారు. ఈరోజు నుండీ వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలకు పూజ చేయాలని పెద్దల ఉవాచ. పితృ దోషం అంటే ఒక శాపంగా భావిస్తాం.

09/25/2016 - 21:41

* యోగం ద్వారా మనిషి గాలిలోనికి లేవవచ్చునా?
- సందేహాలరావు, సూర్యాపేట
ఈ ప్రక్రియలు యోగశాస్త్రంలో ఉన్నాయని సుప్రసిద్ధమే. ఇటీవల కాలంలో మహర్షి మహేష్ యోగిగారి శిష్యులు గూడా వీటిని ఆచరించి చూపేవారని విన్నాము.
* పంచముఖ ఆంజనేయస్వామి ఉన్నాడా?
- కాట్రగడ్డ వెంకట్రావు, చెన్నై

09/25/2016 - 21:36

ముసురువేళల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. చికున్ గున్యా, డెంగీ, వైరల్ జ్వరాలు వెన్నంటే వస్తుంటాయి. ఈ కాలంలో తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఇంట్లోనివారిని కాపాడుకోగలం. ఈ కాలంలో లభించే పండ్లను తీసుకోవటానికి చాలా మంది ఇష్టపడరు. అసలు ముసురు వేళల్లోనే పండ్లు చౌకగా లభ్యమవుతాయి.

09/25/2016 - 21:34

చాక్లెట్లైనా, ఐస్‌క్రీమ్ అన్నా ఇష్టం లేనివారు ఎవరుంటారు? అందులో ఇవంటే పిల్లలకి ఇంక ఆడపిల్లలకి పిచ్చి. వాళ్లు అన్నం లేకుండా ఉండగలరేమో గాని చాక్లెట్లు, ఐస్‌క్రీంలు తినకుండా ఉండలేరు. అలాంటిది ఒకసారి ఓ ఇరవై ఆరేళ్ల అమ్మాయి వచ్చింది దంత చికిత్సకోసం. తను గత రెండేళ్లగా చల్లగా ఉండే వస్తువులే తినలేదు, ఇంకా తాగలేదని వాపోయింది.

09/25/2016 - 21:29

బి.వి.ఎల్.నరసింహమూర్తి, నరసరావుపేట (గుంటూరు)
ప్ర:గజకేసరీయోగం అంటే ఏమిటి? పుష్యమీ నక్షత్ర జాతక లక్షణం ఎలా వుంటుంది?

09/25/2016 - 21:17

సంసార సాగరం తరించే సాధనం కనుక ‘తీర్థం’ అయింది. ఆభ్యంతరం అయిన ఈ అవిముక్త తీర్థం- కాశీతీర్థం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఉపలబ్ధి స్థానం అయినందువల్ల ఆ త్రిమూర్తులకి సాధారణమే అయినా మహేశ్వరుడికి ప్రధాన స్థానం అయి వుంటుంది.

09/25/2016 - 21:13

సంస్కృతి ఒక జాతి విశిష్టతను, ఉన్నతిని చక్కగా తెలియజేస్తుంది. సంప్రదాయము, ఆధ్యాత్మికత, భౌతిక విషయాల సమాహారం సంస్కృతి. తరాలు మారుతుంటాయి. మారిన తరాలనుండి ఆ తర్వాత తరాలకు అందించే వారసత్వ సంపద సంస్కృతి. భారతదేశం అనేక విదేశీయుల దండయాత్రలకు, కుతంత్రాలకు లోనై ప్రజాస్వాతంత్య్రానికి ఎనలేని ముప్పు ఏర్పడింది. అయినా భారతీయులు తమ ఆర్ష సంస్కృతిని మరచిపోలేదు.

Pages