S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2016 - 23:49

పాఠ్యపుస్తకాలు సామాజిక ప్రతిబింబాలు. సామాజిక విలువలను, ఆశయాలను, ఆకాంక్షలను, అవసరాలను అక్షర రూపంలో అందించి అభ్యసనానుభవాలను, ఆమోదయోగ్యమైన వైఖరులను కలిగించి విద్యార్థుల సమగ్రమూర్తిమత్వాభివృద్ధికి దోహదపడే సాధనాలుగా విద్యావేత్తలు వాటిని గుర్తించారు. జాతీయ విద్యావిధానం 1986 విద్యా ప్రణాళికలో దేశ పాఠశాలలన్నింటిలోను పది వౌలికాంశాలు విధిగా పొందుపరచాలని నిర్దేశించింది. 1.

07/28/2016 - 23:48

‘‘నేను మళ్లీ పుడతా.. మళ్లీ జీవిస్తా.. మనుషుల గౌరవాన్ని నిలబెట్టడం కోసం, మానవీయతను మనుషుల ప్రాథమిక హక్కుగా గుర్తింపు సాధించటం కోసం.. ఒహో.. నేను మళ్లీ జీవిస్తా..’’ కొద్దికాలం క్రితం జైపూర్‌లో జరిగిన సాహిత్య పండుగలో భారతదేశం గర్వించదగ్గ సాహితీమూర్తి మహాశే్వతాదేవి పలికిన పలుకులివి.

07/28/2016 - 23:43

సిద్దిపేట, జూలై 28: కొమురవెళ్లి మల్లన్నసాగర్ నిర్మాణానికి ముంపు గ్రామాల బాధితులు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నిర్వాసితులతో జరుపుతున్న సంప్రదింపులు, మంత్రాంగం సఫలమవుతుండటంతో జఠిలంగా గ్రామాలు సైతం ప్రాజెక్టు నిర్మాణానికి సైఅంటున్నాయి.

07/28/2016 - 23:42

మెదక్, జూలై 28: మెదక్‌లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పగలంతా ఎండలు కాచాయి. సాయంత్రం 5:30 గంటల ఊరుములు, మేరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం రైతులు, ప్రజలలో ఆనందం నింపింది. రైతులు నారుమల్లు పోసి పొలాలు దుక్కులు దున్నుకొని సిగత వారం రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో గురువారం కురిసిన భారీ వర్షంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

07/28/2016 - 23:42

కౌడిపల్లి, జూలై 28: గత నాలుగు రోజులుగా డయేరియాతో కౌడిపల్లి మండలం బండపోతుగల్ గ్రామస్థులు వణికిపోతున్నారు. బుధవారం కలెక్టర్ రోనాల్డ్ రోస్ గ్రామాన్ని సందర్శించి తాగునీటి కలుషితంతో డయేరియా వ్యాప్తి చెందిందని తెలిపారు.

07/28/2016 - 23:42

సిద్దిపేట, జూలై 28: ప్రాణహిత ప్రాజెక్టు పనులన్ని త్వరిగత గతిన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుఅన్నారు. గురువారం రాత్రి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కలసి సమన్వయంతో పనిచేయాలన్నారు. పది రోజుల్లో మళ్లీ సమీక్షలు నిర్వహిస్తానన్నారు. అధికారులు పారదర్శకతతో కూడిన నివేదికలు సిద్ధం చేయాలన్నారు.

07/28/2016 - 23:41

సిద్దిపేట టౌన్, జూలై 28: ఎంసెట్ 2అక్రమాలకు నైతిక బాధ్యత వహించి వైద్యవిద్యశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అర్దనగ్న ప్రదర్శన నిర్వహించి నరసన తెలియజేశారు.

07/28/2016 - 23:40

సంగారెడ్డి టౌన్, జూలై 28: హరితహారంలో భాగంగా జిల్లావ్యాప్తంగా నాటిన మొక్కలపై ఖచ్చితమైన సమాచారం సమర్పించాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో హరితహారంపై సమీక్షించారు.

07/28/2016 - 23:39

జగదేవ్‌పూర్, జూలై 28: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అలసత్వం వహించరాదని డిఐజి అకుల్‌సబర్వాల్ సూచించారు. గురువారం జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్ సందర్శించారు. ఈసందర్భంగా పోలీస్‌క్వాటర్ల ముందు మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. సరిహద్దు ప్రాంతమైనందున అనునిత్యం పోలీసులు అప్రమతంగా ఉండాలని,అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టి శాంతిభద్రతలకు ఆటాంకం కలుగాకుండా చర్యలు తీసుకోవాలని చేప్పారు.

07/28/2016 - 23:39

సంగారెడ్డి టౌన్, జూలై 28: పెండింగ్‌లో ఉన్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

Pages