-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి. మార్చి 11: అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతతోబాటు, సార్వత్రిక ఎన్నికల ముందస్తు అంచనాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయి. దీంతో సోమవారం సూచీలు ఆరు నెలల గరిష్టానికి చేరుకున్నాయి, విదేశీ పెట్టుబడులు భారీగా రావడంతో సెనె్సక్స్ 383 పాయింట్లు ఎగబాకి మళ్లీ 37,000 మార్కును దాటింది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ అత్యధిక లాభాలను సంతరించుకున్నాయి.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,156.00
8 గ్రాములు: రూ.25,248.00
10 గ్రాములు: రూ. 31,560.00
100 గ్రాములు: రూ.3,15,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,374.00
8 గ్రాములు: రూ. 26,992.00
10 గ్రాములు: రూ. 33,740.00
100 గ్రాములు: రూ. 3,37,400.00
వెండి
8 గ్రాములు: రూ. 328.80
ముంబయి, మార్చి 11: సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్లకు చెందిన దీర్ఘకాలిక దేశ, విదేశీ కరెన్సీ డిపాజిట్ల ఆధారంగా ఆ బ్యాంకుల రేటింగ్స్ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ అప్గ్రేడ్ చేసింది. ఈ రేటింగ్ను బిఏ-2 నుంచి బీఏ-3కి పెంచినట్టు మూడీస్ సోమవారం నాడిక్కడ తెలిపింది.
న్యూఢిల్లీ, మార్చి 11: ప్రతిపాదన ఏదైనా పంపితే పరిశీలించి, ఆ తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని ఐడీబీఐ బ్యాంక్లో ఉన్న వాటాల కుదింపుపై ఎల్ఐసీకి భారతీయ బీమా నియంత్రణ మరియు అభివృద్ధి కార్పొరేషన్ (ఐఆర్డీఏఐ) స్పష్టం చేసింది. ఐడీబీఐలో ఎల్ఐసీ ఇటీవలే 51 శాతం వాటాలను కొనుగోలు చేసింది.
న్యూఢిల్లీ, మార్చి 10: దేశంలో అత్యంత విలువైన పది అగ్ర కంపెనీల్లో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ గత వారం గణనీయంగా పెరిగింది. ఈ కంపెనీలు మొత్తం రూ. 90,844.8 కోట్ల మార్కెట్ల వాల్యుయేషన్ను గతవారం సంతరించుకున్నాయి. ఇందులో రిలయన్స్ కంపెనీ అగ్ర స్థానాన్ని ఆక్రమించింది.
న్యూఢిల్లీ, మార్చి 10: ఉద్యోగం మారిన ప్రతిసారీ క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం లేదా కొత్త సంస్థ వివరాలు సమర్పించడం వంటి బాధ్యతల నుంచి ఈపీఎఫ్ ఖాతాదారులకు త్వరలో ఊరట లభించనుంది.
న్యూఢిల్లీ, మార్చి 10: దేశం నుంచి జరుగుతున్న వంట నూనెల ఎగుమతుల్లో నిలకడ లోపించింది. ఒక్కోసారి గణనీయంగా పెరగడం, ఒక్కోసారి అనూహ్యంగా పతనం కావడంతో, మార్కెట్లో వంట నూనె ఎగుమతుల అంశంపై ఆందోళన నెలకొంది. గత ఏడాది జనవరితో పోల్చి చూసినా, గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో జరిగిన ఎగుమతులను పరిశీలించినా, ఈ ఏడాది జనవరిలో వంట నూనెల ఎగుమతి ఆశాజనకంగానే ఉంది.
న్యూఢిల్లీ, మార్చి 10: భారత మూలధన మార్కెట్లలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. ఈనెలలో ఇప్పటికే రూ. 2,741 కోట్ల రూపాయలు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఫారిన్ పోర్టు పోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్ఫీఐలు) మదుపుచేశారు. సానుకూల పరిస్థితులు నెలకొనడంతో కేవలం తొలి ఐదు రోజుల్లోనే ఈ మొత్తం పెట్టుబడులు రావడం గమనార్హం.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 2019-20 సంవత్సరానికి బీటీ (బ్యాసిల్లస్ తొరాంజెన్సిస్) పత్తి విత్తనం ధరలు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం బీటీ-1 ఒక ప్యాకెట్ (450 గ్రాముల బీటీ-1 పత్తితో పాటు 120 గ్రాముల రెఫ్యూజీ విత్తనం) ధర 635 రూపాయలుగా నిర్ణయించారు. బీటీ-1 పత్తిపై ట్రైట్ (రాయల్టీ) విధించలేదు.
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్లో లాభనష్టాల ఆట కొనసాగుతున్నది. నష్టాల ఊబి నుంచి బయటపడిన మార్కెట్ శుక్రవారం మళ్లీ లాభాల బాట పట్టగా, శనివారం మళ్లీ నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు, దేశీయ మదుపరుల నుంచి కూడా సరైన డిమాండ్ లేకపోవడంతో బంగారం ధర తగ్గింది.