S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/05/2019 - 02:55

న్యూఢిల్లీ: నిబంధనలను సక్రమంగా పాటించని కారణంగా కర్నాటక బ్యాంక్‌కు ఆర్‌బీఐ ఏకంగా నాలుగు కోట్ల రూపాయల జరిమానా విధించింది. పాలనాపరమైన నియంత్రణ కోసం ప్రవేశపెట్టిన నిబంధనల్లో నాలుగింటిని అమలు చేయడంలో కర్నాటక బ్యాంక్ విఫలమైన విషయా న్ని ఆర్‌బీఐ గుర్తించింది.

03/05/2019 - 02:53

న్యూఢిల్లీ, మార్చి 4: సరిహద్దు టెన్షన్లు సమసిపోవంతో వెనువెంటనే స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలేవీ ప్రస్తుతానికి లేకపోవడంతో దేశీయ మార్కెట్ సూచీలు ప్రధానంగా స్థూల ఆర్థిక గణాంకాలు, ముడిచమురు ధరలు, విదేశీ నిధుల రాబడి, కరెన్సీ చలామణి వంటి అంశాల ఆధారంగానే కదలాడే అవకాశాలున్నాయి.

03/05/2019 - 02:52

న్యూఢిల్లీ, మార్చి 4: తమిళనాడు ప్రభుత్వం తమకు అప్పచెప్పిన సోలార్ ప్రాజెక్టులను సమర్థంగా పూర్తి చేశామని ఎన్‌ఎల్‌సీ ఇండియా కంపెనీ తెలిపింది. ఈ కంపెనీకి తమిళనాడు 500 మెగావాట్స్ సామర్థ్యంగల సోలార్ పవర్ ప్లాంట్స్ నిర్మాణం కాంట్రాక్టును ఇచ్చింది.

03/05/2019 - 02:50

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,236.00
8 గ్రాములు: రూ.25,888.00
10 గ్రాములు: రూ. 32,360.00
100 గ్రాములు: రూ.3,23,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,460.963
8 గ్రాములు: రూ. 27,687.704
10 గ్రాములు: రూ. 34,609.63
100 గ్రాములు: రూ. 3,46,096.3
వెండి
8 గ్రాములు: రూ. 336.00

03/05/2019 - 02:49

ముంబయి, మార్చి 4: రక్షణ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉన్న రత్నగిరి విమానాశ్రయం నుంచి త్వరలో పౌర విమానాల రాకపోకలను ప్రారంభిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభు సోమవారం నాడిక్కడ స్పష్టం చేశారు. రక్షణ శాఖతోబాటు, విమానయాన శాఖకు చెందిన వాటాదార్లతో ఈ మేరకు ఆయన ఇక్కడ సమావేశమయ్యారు.

03/05/2019 - 02:49

న్యూఢిల్లీ, మార్చి 4: వాహన బీమా సెటిల్మెంట్ల కోసం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నట్టు భారతి ఏఎక్స్‌ఏ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది. ఈ విధానం ద్వారా ఖాతారులు, భాగస్వామ్య గ్యారేజీలు తమతమ క్లెయిమ్స్ లేదా సెటిల్మెంట్స్‌ను సత్వరమే పూర్తి చేసుకోవడానికి వీలుంటుందని భారతి ఏఎక్స్‌ఏ తన ప్రకటనలో పేర్కొంది.

03/05/2019 - 02:48

ముంబయి, మార్చి 4: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన మరో రెండు విమానాల సేవలు నిలిచిపోయాయి. ఈ రెండు విమానాలకు చెల్లించవలసిన అద్దె బకాయిలు చెల్లించకపోవడం వల్ల వాటి సేవలను కోల్పోయినట్టు జెట్ ఎయిర్‌వేస్ శనివారం నియంత్రణ సంస్థకు సమర్పించిన పత్రంలో పేర్కొంది.

03/05/2019 - 02:47

ముంబయి, మార్చి 4: స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ (ఎస్‌బీఎం) ఇప్పుడు భారత్‌లో తన డిపాజిట్ల మొత్తాన్ని పెంచుకోవాలని, శాఖల నెట్‌వర్క్‌ను విస్తరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండేళ్ల కాలంలో తన శాఖల సంఖ్యను నాలుగింతలు పెంచుకొని, 16కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎస్‌బీఎం భారత్‌లో తాను ఇచ్చే రుణాల మొత్తాన్ని రూ.

03/04/2019 - 04:47

వాషింగ్టన్: చాలా దేశాలతో పోలిస్తే, భారత దేశం అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇందుకు తాము కూడా స్పందిస్తామని స్పష్టం చేశారు. కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా నుంచి భారత్‌కు ఎన్నో రకాల వస్తువులు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు.

03/04/2019 - 00:55

న్యూఢిల్లీ, మార్చి 3: పది అత్యంత విలువయిన పది భారతీయ కంపెనీలలోని అయిదు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారంతో ముగిసిన గత వారంలో రూ. 35,503 కోట్లు పెరిగింది. ఇందులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యధికంగా లబ్ధి పొందింది.

Pages