-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, మార్చి 13: మొబైల్ ఫోన్లు, టెలికాం పరికరాల నిర్బంధ పరీక్షలు, సర్ట్ఫికేషన్కు నిర్దేశించిన కాలవ్యవధిని ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. వచ్చే ఆగస్టు 1 వరకు ఈ డెడ్లైన్ను పొడిగించినట్టు సంబంధిత అధికారులు బుధవారం నాడిక్కడ వెల్లడించారు. టెలికమ్యూనికేషన్ శాఖ తొలిసారిగా ఈ నిబంధనను 2012లో తీసుకువచ్చి ఇందుకు సంబంధించిన చివరి తేదీని ఆ ఏడాది ఏప్రిల్ 1 వరకు నిర్ధేశించడం జరిగింది.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,140.00
8 గ్రాములు: రూ.25,120.00
10 గ్రాములు: రూ. 31,400.00
100 గ్రాములు: రూ.3,14,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,358.289
8 గ్రాములు: రూ. 26,866.312
10 గ్రాములు: రూ. 33,582.89
100 గ్రాములు: రూ. 3,35,828.9
వెండి
8 గ్రాములు: రూ. 332.00
న్యూఢిల్లీ, మార్చి 13: కేజీ-డీ 6 నుంచి రిలియన్స్ ఇండస్ట్రీస్కు చెందిన గ్యాస్ను వినియోగదారులకు సరఫరా చేసే పన్నులను పెట్రోలియం మరియు సహజవాయువు నియంత్రీకరణ బోర్డు (పీఎన్జీఆర్బీ) పెంచింది. ఏప్రిల్ ఒకటి నుంచే మారిన రేటు అమల్లోకి వస్తుందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
న్యూఢిల్లీ, మార్చి 13: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతోనే కోడ్ అమల్లోకి రావడంతో, వివిధ మంత్రిత్వ శాఖలు, ఇతరత్రా విభాగాల పనులు దాదాపుగా స్తంభించిపోయాయి. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం మినహా, కొత్తగా ఎలాంటి తీర్మానాలు చేయడానికి వీలుండదు.
ముంబయి: అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతోబాటు విదేశీ నిధులు వెల్లువెత్తడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం దూకుడును ప్రదర్శించాయి. ఫైనాన్షియల్, విద్యుత్, టెలికాం వాటాల కొనుగోళ్లు జోరందుకుని అగ్రభాగాన నిలిచాయి. 30 షేర్ల బీఎస్ఈ సూచీ సెనె్సక్స్ 481.56 పాయింట్లు ఎగబాకి 1.30 శాతం లాభపడింది. తన అత్యధిక మార్కు 37,535.66ను అందుకుంది.
లండన్, మార్చి 12: పెట్టుబడిదారీ విధానం తీవ్ర ప్రమాదకరమని, దీనివల్ల ప్రజలకు ఆర్థిక, రాజకీయ పరమైన ప్రయోజనాలు దెబ్బతిని తిరుగుబాటుకు దారితీసే అవకాశాలున్నాయని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు. ప్రత్యేకించి 2008 నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారిన తీరు సహేతుకంగా లేదని ఆన్నారు.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,140.00
8 గ్రాములు: రూ.25,120.00
10 గ్రాములు: రూ. 31,400.00
100 గ్రాములు: రూ.3,14,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,358.289
8 గ్రాములు: రూ. 26,866.312
10 గ్రాములు: రూ. 33,582.89
100 గ్రాములు: రూ. 3,35,828.9
వెండి
8 గ్రాములు: రూ. 332.00
కౌలాలంపూర్, మార్చి 12: రెండు విమానాల నుంచి నష్టాలను అందుకుంటూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మలేషియా ఎయిర్లైన్స్ను ఇక విక్రయించడం లేదా మూసివేయడమే శరణ్యమని సంబంధిత అధికారి ఒకరు మంగళవారం నాడిక్కడ పేర్కొన్నారు. సుమారు 71 సంవత్సరాల నుంచి సాగుతున్న ఈ ఎయిర్లైన్స్ 2014 నుంచి అనుకోని అడ్డంకుల పాలైంది. ప్రధానంగా ఎంహెచ్ 370 విమానం గగనతలంలో అదృశ్యమైంది. ఆ విమానంలో 239 మంది ప్రయాణికులున్నారు.
శాన్ఫ్రాన్సిస్కో, మార్చి 12: టెక్ దిగ్గజం గూగుల్ గతంలో పనిచేసిన భారత సంతతికి చెందిన ఉన్నత కార్యనిర్వాహకుడు అమిత్ సింఘాల్కు 45 మిలియన్ డాలర్లు ఎగ్జిట్ ప్యాకేజీ కింద అందజేసేందుకు అంగీకరించింది. సింఘాల్పై 2016లో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గూగుల్ సెర్చ్ ఆపరేషన్స్లో సింఘాల్ గతంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసేవారు.
న్యూఢిల్లీ, మార్చి 11: స్టాక్ మార్కెట్లో బిర్లా కార్పొరేషన్ షేర్లు సోమవారం దారుణంగా పతనమయ్యాయి. ఇన్ట్రా ట్రేడ్లో షేర్ ధర పడిపోయింది. చిత్తోర్గఢ్లో మైనింగ్ను నిలిపివేయాల్సిందిగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, బిర్లా కార్పొరేషన్ షేర్లకు డిమాండ్ ఒక్కసారిగా తగ్గింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ)లో 14.11 శాతం పడిపోయింది.