-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
వాషింగ్టన్: వర్జినియా నుంచి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్లో జన్మించిన మంగ అనంతమూల ప్రకటించారు. లీగ్ స్కూళ్ళలో అడ్మిషన్ల విషయంలో ఆసియా దేశస్థుల పట్ల వివక్ష కనబరుస్తున్నారని చెప్పడం ద్వారా వార్తల్లోకి ఎక్కిన మంగ ‘అమెరికాలోని హిందువుల తరఫున నా గళాన్ని గట్టిగా వినిపిస్తాను..’ అని తెలిపారు.
వాషింగ్టన్, ఫిబ్రవరి 8: కొన్ని దశాబ్దాలపాటు అమెరికా రాజకీయ నాయకులు జాతీయ ప్రయోజనాల కంటే కూడా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. గతంలో ఈ నాయకులు తీసుకున్న విధ్వంసకర వాణిజ్య ఒప్పందంలో కొన్నింటిని తాను రద్దు చేశానని తెలిపారు.
*చిత్రం...అంతరిక్ష స్పేస్ స్టేషన్లో దాదాపు పదకొండు నెలల పాటు గడిపి రికార్డు సృష్టించిన నాసాకు చెందిన మహిళా వ్యోమగామి క్రిస్టీనా గురువారం కజకస్తాన్లోని అల్మాటీలో ఆనందోత్సవాలతో దిగిన దృశ్యం
వాషింగ్టన్: భారత్లో మత స్వేచ్ఛకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని భారత అధికారుల దృష్టికి తెచ్చామని అమెరికా విదేశాంగ విభాగం అధికారి ఒకరు తెలిపారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా భారత్లో అనేక చోట్ల ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అమెరికే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్లో జరుగుతున్న పరిణామాలపై తాను అక్కడ అధికారులతో చర్చించానని ఆయన తెలిపారు.
బీజింగ్, ఫిబ్రవరి 4: కరోనా వైరస్ మరింత తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో, చైనీయులు కలిగివున్న భారత్ వీసాలను కేంద్రం రద్దు చేసింది. ఈ విషయాన్ని చైనాలో భారత రాయబార కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చైనీయుల వద్ద ఉన్న వ్యాలిడ్ వీసాలతోపాటు, గత రెండు వారాలుగా చైనాలో ఉంటున్న విదేశీయుల వద్ద ఉన్న భారత వీసాలను కూడా రద్దు చేసినట్టు ఈ ప్రకటన తేల్చిచెప్పింది.
ఐక్యరాజ్య సమితి: సగటున ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరికి క్యాన్సర్ వ్యాధి సోకుతున్నదని, దీని కారణంగా ప్రతి 15 మందిలో ఒకరు మృతి చెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. మంగళవారం ప్రపంచ కేన్సన్ దినోత్సవం నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐఏఆర్సీ) అధ్యయనం చేసిన, వివరాలను ప్రకటించింది.
బీజింగ్/ ఉహాన్, ఫిబ్రవరి 2: అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్పై చైనా యుద్ధం ప్రకటించింది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరగడం ఒకవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం మరోవైపు చైనా అధికార యంత్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మహమ్మారిని అణచి వేయాలన్న పట్టుదలతో ఉన్న చైనా ఆదివారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
బీజింగ్: చైనాలో పర్యటించాలనుకునే వారికి, అక్కడి నుంచి రావాలని అనుకునే వారికి ఈవీసాను భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది. కరోనా వైసర్ విజృంభించి, చైనాను గడగడలాడిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తున్నదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈవీసాలను తాత్కాలికంగా రద్దు చేసిందని భారత రాయబార కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
లండన్, జనవరి 30: భారత్కు చెందిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా తన సభ్యులు ప్రవేశపెట్టిన అయిదు వేర్వేరు తీర్మానాలపై సంయుక్తంగా ఓటింగు నిర్వహించడాన్ని యూరోపియన్ పార్లమెంటు మార్చి వరకు వాయిదా వేసింది. బ్రస్సెల్స్లో జరిగిన ప్లీనరీ సెషన్లో యూరోపియన్ పార్లమెంటు వీటిపై చర్చించింది.
*చిత్రం... కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జపాన్లో మాస్క్లు ధరించి విధులకు హాజరవుతున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది