S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

10/01/2019 - 19:05

కీ.శే. కళాప్రపూర్ణ డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారి గేయం మన మహాత్మా గాంధీగారిని ‘స్వంతంత్ర భారతపితా’ అని సంబోధించినది. ఈ సంబోధన అన్నివిధాలా సమంజసమైనదిగా తోచుచున్నది. అందుచేత శ్రీ గాంధీజీని ‘జాతిపిత’అని అవమానపరచకుండా ‘స్వతంత్ర భారతపిత’ అని సంబోధిస్తూ వారి యెడల గౌరవం ప్రకటించుకోవడం ఉత్తమమనిపిస్తోంది.

09/30/2019 - 18:50

శరన్నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిది దినాలలో తొమ్మిది రూపాలలో శక్తి/దేవి ఆరాధన అనాదిగా ఆచరణలో ఉంది. ఆశ్వయుజ పాడ్యిమి నుండి దశమి వరకు మొదటి మూడు రోజులు చెడును దూరం చీసే దుర్గామాతగా, తర్వాత మూడు రోజులు సంపదనిచ్చే లక్ష్మీదేవిగా, చివరి మూడు దినాలు చదువుల తల్లి సరస్వతిని పూజించడం పరంపరానుగతంగా అనుసరిస్తున్న సంప్రదాయం.

09/29/2019 - 22:21

విజయాలను నిరంతరం విశ్వానికందించి రక్షించి కాపాడే జగదంబిక, జగజ్జనని, తల్లిగా ఉపాసింపబడే దైవంగా జగన్మాత పార్వతీదేవి పలురూపాలలో శరన్నవరాత్రులలో సకల జనులచే ఆరాధించబడుతున్నది.

09/27/2019 - 20:22

సర్వసృష్టికి హేతువు జగన్మాత. జగన్మాతనే అమ్మఅని నోరారా పిలుస్తారు. అమ్మ లేని లోకాలు లేవు. అమ్మ ఈశ్వరుడిని సృష్టించి తానుఈశ్వరిగా మారింది. ఉన్న విశ్వాత్మ, పరమాత్మ ఒక్కరే. కానీ ఆ ఒక్కరూపమే సృష్టి సజావుగా సాగడానికి స్ర్తి పురుషరూపాలను పొందింది. ఆ జగన్మాత రాత్రి రూపిణి. పరమేశ్వరుడు- పగలు, జగముల నేలే తల్లి ఆరాధనే - రాత్రి వ్రతము. అదే శరన్నవరాత్రవ్రతము.

09/26/2019 - 19:07

పితరులు గతించిన అనంతరం వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా వారు ప్రకృతిలో లయించి ఉంటారు. కాబట్టి ఆయా రూపాలలో వున్న పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు, దర్శశ్రాద్ధ తిల తర్పణ రూపంలో తృప్తిపరిస్తే వారివారి కుటుంబాలకు పితృదేవతల ఆశీస్సులు లభించి వారి కుటుంబాలు సుఖ శాంతులతో వర్ధిల్లుతాయి. కావున ప్రతి ఒక్కరు పితృ ఋణ విముక్తుల ఎలా కావాలో చెపుతూ పెద్దలు నిర్దేశించిన కర్మకాండలను విధిగా మనం ఆచరించాలి.

09/25/2019 - 18:55

అత్యంత విలువైన వాటిల్లో కాలం ఒకటి. కాలాన్ని అదుపు చేయగలగడం అంటూ ఉండదు కానీ కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలోనే ప్రజ్ఞ కనబడుతుంది. కాలాన్ని సంవత్సరాలుగా, నెలలుగా, రోజులు, క్షణాలుగా కూడా విభజన చేసుకొంటుంటాం. ఇది అంతా కాలంతో పాటు పరుగెత్తడానికే పనికివస్తుంది. కానీ కాలాన్ని అదుపు చేయ డానికి మాత్రం కాదు. అసలు సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ వద్దన్నా కావాలన్నా వాటికవి జరిగిపోతూనే ఉంటాయ.

09/24/2019 - 19:14

అందుకే నా పరిశీలనా ఫలితాలను పాఠకుల పాదాలముందు సమర్పించుకుంటున్నాను.
‘‘మహాత్ముడైన శ్రీహర్షుడికీ, పరిశోధకులైన గుంటూరువారికీ, కనిపించిన శ్రీవిద్య మీకెందుకు కనిపించలేదు?’’అని ఎవరూ చర్చించవలసిన పని లేదు.

09/23/2019 - 19:05

ఈ సందేహం తీరాలంటే మనం ఆపస్తంబ మహర్షిని ఆశ్రయించవలసిందే. ఆయన తన గృహ్యసూత్రాలలో నామకరణ సంస్కార ప్రకరణంలో,- ‘‘దైవదత్తం నామ పితరౌ ధాస్యతుః’’అన్నాడు. అంటే, పుట్టిన మానవ జీవికి ముందుగా నామకరణం చేసేవారు దేవతలే. తల్లితండ్రులు ఇద్దరూ కలిసి, ఇటూ అటూ గింజుకొని, చివరికి ఆ పేరే పుట్టిన సంతానానికి పెడతారు- అని మంత్రద్రష్టఅయిన ఆ మహర్షి సూత్రీకరించాడు.

09/22/2019 - 22:19

‘‘ఆదిత్యవర్ణే తపసో ధిజాతో
వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః’’

09/20/2019 - 19:53

కర్కోటకుడికి గురుత్వాన్నీ, ప్రప్రథమ స్థానాన్నీ కల్పించి, ‘‘నాగుడు’’అని స్తుతిస్తున్నాడు. అంతేగాక, ‘కర్కోటకస్య నాగస్య- దమయంత్యా నలస్య చ’’అనే శ్లోకంలో దమయంతికి నలుడికన్నా మొదటి పీట వేస్తున్నాడు. ఋతుపర్ణుడిది కేవల సహాయక పాత్ర కనుక, అతడికి చివరి పీట ఇస్తున్నాడు.
నలుడికి అక్షహృదయాన్ని అందింప జేయటంతో కర్కోటకుడి పని పూర్తయిపోయిందా? కాలేదు.
ఎందుకంటే,

Pages