-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, జూన్ 22: రుణమాఫీ అన్నది ఫ్యాషన్గా మారిపోయిందని బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే రుణమాఫీ చేయొచ్చని గురువారం ఇక్కడ అన్నారు. అయితే ఈ రోజుల్లో అదో ఫ్యాషన్గా మారిపోయిందని వెంకయ్య చెప్పారు. రుణమాఫీతోనే రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగవ్వవని, అలాగే అదే చివరి పరిష్కారం కూడా కాదని మంత్రి పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, జూన్ 22: బాల పురస్కార్ అవార్డుకు తెలుగు రాష్ట్రాల నుంచి వసల నరసయ్య ఎంపికయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2017 సంవత్సరానికి బాల సాహిత్యం, యువ పురస్కారాలను గువాహటిలో అకాడమీ చైర్మన్ విశ్వనాథ్ ప్రసాద్ తివారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 24 భాషల్లో అవార్డులను ప్రకటించారు. బాల సాహిత్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రచనలు చేయడంవల్ల ఈ అవార్డుకు వసల నరసయ్య ఎంపికయ్యారు.
న్యూఢిల్లీ, జూన్ 22: విశాఖపట్నం నుంచి నేపాల్ మానస సరోవర్ యాత్రకు వెళ్లి ఆ దేశంలో చిక్కుకున్న 21 మంది తెలుగువారు క్షేమంగానే ఉన్నారు.
న్యూఢిల్లీ, జూన్ 22:ఖతార్లో ఉన్న భారతీయులందరూ సురక్షితంగా, భద్రంగానే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. గల్ఫ్ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా ఖతార్తో సంబంధాలు తెగిపోవడంతో భారత్కు తిరిగి రావాలనుకునే వారికోసం ప్రత్యేక విమానాలు నడుపుతున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు.
న్యూఢిల్లీ, జూన్ 22: క్షమాభిక్ష పెట్టాలని పాకిస్తాన్లో మరణ శిక్షపడ్డ భారత్కు చెందిన కుల్భూషణ్ జాధవ్ అక్కడి ఆర్మీ చీఫ్ ఖామర్ జావెద్ బాజ్వాకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గురువారం పాకిస్తాన్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది.
సూళ్లూరుపేట, జూన్ 22: భారీ ప్రయోగాలు చేపడుతూ ప్రపంచ దృష్టి మనపై తిప్పుకున్న ఇస్రో మరో రికార్టు ప్రయోగానికి సన్నద్ధమయ్యింది. మరో కొన్ని గంటల వ్యవధిలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)చరితాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఒకే రాకెట్ ద్వారా మరోసారి 31 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. నెల్లూరు
న్యూఢిల్లీ, జూన్ 22: దళిత నాయకుడు బాబు జగ్జీవన్రామ్ కుమార్తె, లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ను తమ అభ్యర్థిగా రంగంలోకి దించాలని ప్రతిపక్షం నిర్ణయించటతో కొత్త రాష్టప్రతి ఎంపికకు ఎన్నిక అనివార్యమైంది. దళిత నాయకుడైన రామ్నాథ్ కోవింద్పై మరో దళిత నాయకురాలు మీరాకుమార్ పోటీకి దిగటం తో కొత్త రాష్టప్రతి ఎన్నిక రసకందాయంలో పడింది.
న్యూఢిల్లీ, హైదరాబాద్, జూన్ 22: ఉపాధ్యాయుల దశాబ్దాల కల నెరవేరింది. అందరికీ ఒకేరకమైన సర్వీసు నిబంధనలు ఉండాలని ఇనే్నళ్లుగా వారు చేస్తున్న పోరాటం ఫలించింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు ఫైలుపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం సంతకం చేశారు.
న్యూఢిల్లీ, జూన్ 22: ఆంధ్రప్రదేశ్లో 24 గంటలపాటు విద్యుత్ను సరఫరా చేసేందుకు ఉద్దేశించిన పథకాలను చేపట్టేందుకు ప్రపంచ బ్యాంకు, ఏఐఐబి నుండి 400 మిలియన్ డాలర్ల అందజేయనున్నాయి. ప్రపంచ బ్యాంకు 240 మిలియన్ యుఎస్ డాలర్ల రుణం ఇస్తే, ఏఐఐబి 160 మిలియన్ యుఎస్ డాలర్ల రుణం అందజేస్తుంది. ప్రపంచ బ్యాంకు, ఏఐఐబికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య గురువారం ఈ మేరకు ఒప్పందం కుదిరింది.
పాట్నా, జూన్ 22: మళ్లీ ఎన్డీఏలోకి వెళ్లే ప్రసక్తే లేదని, సమైక్య ప్రతిపక్ష కూటమిలో భాగస్వామిగానే కొనసాగుతామని జెడి(యు) గురువారం స్పష్టం చేసింది. రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత నితీశ్ కుమార్ నేతృత్వంలోని జెడి(యు) ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘కోవింద్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలన్న నిర్ణయం అరుదైన సంఘటన మాత్రమే..