S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/26/2018 - 01:40

హైదరాబాద్, ఏప్రిల్ 25: సొంత గడ్డపై గురువారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ యోచిస్తోంది.

04/26/2018 - 01:39

కోల్‌కతా, ఏప్రిల్ 25: భారత్‌లో టెస్టు మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలెట్టాలని ఎంతోకాలంగా తాము ఎదురుచూస్తున్న కల నిజమవుతున్నందుకు ఆనందంగా ఉందని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫీక్ స్టానిక్‌జల్ అన్నాడు. అయితే, టీమిండియాతో జరిగే ఈ టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీని ఢీకొనాలన్న ఆశ నెరవేరడం లేదని ఆయన వ్యాఖ్యానించాడు.

04/26/2018 - 01:38

ఉహాన్ (చైనా), ఏప్రిల్ 25: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరచిన భారత షటిల్ బాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.

04/26/2018 - 01:35

హైదరాబాద్, ఏప్రిల్ 25: క్రికెట్‌లో మంచి నైపుణ్యం కలిగిన క్రికెటర్ల డిమాండ్ ఉంటుందని భారత మాజీ టెస్టు బ్యాట్స్‌మన్, ప్రస్తుత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా ముంబయి జట్టులో హార్థిక పాండ్య, కృణాల్ పాండ్య వంటివారు ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో రాణిస్తున్నారని ఆయన ప్రస్తుతించాడు.

04/26/2018 - 01:34

ఎల్ గౌనా (ఈజిప్టు), ఏప్రిల్ 25: ఇక్కడ జరుగుతున్న ఇంటర్నేషనల్ పీఎస్‌ఏ వరల్డ్ సిరీస్‌లో భారత స్క్వాష్ క్రీడాకారిణి జోస్న చిన్నప్ప నిరాశపరిచింది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె నాలుగో సీడ్ ఇంగ్లాండ్‌కు చెందిన లారా మసారో చేతిలో ఓడిపోయింది.

04/27/2018 - 10:32

చండీఘర్, ఏప్రిల్ 25: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన పలువురు క్రీడాకారులకు గురువారం నిర్వహించబోయే అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని హర్యానా ప్రభుత్వం రద్దు చేసింది.

04/26/2018 - 01:33

కోల్‌కతా, ఏప్రిల్ 25: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్ మ్యాచ్‌లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగే అవకాశం ఉంది. మన దేశంలో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, 2019 ఐపీఎల్ మ్యాచ్‌లు వచ్చే ఏడాది మార్చి 29 నుంచి మే 19వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లు, ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

04/24/2018 - 02:33

న్యూఢిల్లీ: ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్‌ను ఎంచుకోవడంతో పంజాబ్ జట్టు బ్యాటింగ్‌ను ప్రారంభించి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.

04/24/2018 - 02:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటానని, అప్పటివరకు దేశవాలీ క్రికెట్ అడుతానని భారత జట్టు క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పష్టం చేశాడు.

04/24/2018 - 02:18

కోల్‌కతా, ఏప్రిల్ 23: భారత్-పాక్ దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను కొనసాగించడం అనే అంశం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉన్నతాధికారి నజమ్ సేథీ పేర్కొన్నాడు. ఇక్కడ పీటీఐతో ఆయన మాట్లాడుతూ ఇరుగుపొరుగు దేశాలు, భద్రతా అంశాలు సామాజిక, రాజకీయ అంశాలు సిరీస్‌కు అవరోధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డాడు.

Pages