S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 01:49

హైదరాబాద్, ఆగస్టు 2: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే నగరవాసులకు మెరుగైన రవాణా వ్యవస్థను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మెట్రోరైలు ప్రాజెక్టు పనులు జోరుగా సాగుతున్నాయని మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ చాంబర్‌లో మెట్రోరైలు పనులపై స్పెషల్ టాస్క్ఫోర్సు సమావేశంలో ఎండి పనుల పురోగతిపై స్పెషల్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

08/03/2016 - 01:48

హైదరాబాద్, ఆగస్టు 2: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టి, మానవ మనుగడ, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఒకవైపు సిఎం కెసిఆర్ పిలుపునిస్తుంటే మరోవైపు అధికారులే ఈ కార్యక్రమం నిర్వీర్యం చేసే విధంగా వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

08/03/2016 - 01:47

హైదరాబాద్, ఆగస్టు 2: హైదరాబాద్ వంటి మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న పట్టణీకరణ, జనాభా రద్ధీకి అనుకూలంగా ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కార్పొరేట్ సంస్థలు చేయూతనివ్వాలని హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్.రెడ్డి అభిప్రాయపడ్డారు.

08/03/2016 - 01:46

కుషాయిగూడ, నాచారం, ఆగస్టు 2: ఎస్సీ వర్గీకరణలో న్యాయబద్ధమైన పోరాటం ఉందని రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరాం, విరసం నాయకుడు వరవరరావు, బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు.

08/03/2016 - 01:46

మేడ్చల్, ఆగస్టు 2: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యక్రమాన్ని ప్రజలు భారీగా పాల్గొని విజయంవంతం చేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ఓంశివసాయి ఫంక్షన్‌హల్‌లో మేడ్చల్, శామీర్‌పేట్ మండలాల టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.

08/03/2016 - 01:45

సికింద్రాబాద్, ఆగస్టు 2: విధులు ముగించుకుని షాపును మూసివేయడానికి తాళాలు సైతం తీసుకుని వారు సిద్థమయ్యారు. ఐదంటే ఐదే నిముషాల్లో బయటికి వెళ్లేవారే .. ఇంతలో ఒక్కసారిగా భవంతి కూలిపోవడంతో శిథిలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. సికింద్రాబాద్ చిలకలగూడలో సోమవారం రాత్రి పురాతన భవంతి కుప్పకూలిన దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన క న్నీటి కథ స్థానికులను కలిచివేసింది.

08/03/2016 - 01:43

హైదరాబాద్, ఆగస్టు 2: జలమండలి చేపడుతున్న వివిధ కార్యక్రమాలు విజయవంతం కవాలంటే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు కలిసి కట్టుగా పనిచేసినపుడే అది సాద్యమవుతుందని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ అన్నారు. వాటర్ బోర్డులో పని చేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులతో కలిసి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

08/03/2016 - 01:43

శంషాబాద్, ఆగస్టు 2: అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ - టిఆర్‌ఎస్ పార్టీలకు భవిష్యత్ లేదని బిజెపి శాసనపక్షం నాయకుడు కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బహదూర్‌గూడ సమీపంలో పద్మావతి ఫంక్షన్ హాల్‌లో రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

08/03/2016 - 01:42

హైదరాబాద్, ఆగస్టు 2: గత పదమూడు సంవత్సరాలుగా తెలుగు నాటక రంగంలో విశేష కృషి చేస్తున్న ‘అభినయ’ తెలుగు నాటకాభివృద్ధి కోసం అనేక సరికొత్త కార్యక్రమాలను ఏర్పాటుచేసి నాటకరంగంలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోందని, 2004లో హైదరాబాద్‌లో స్థాపించిన ‘అభినయ థియేటర్ ట్రస్ట్’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఇప్పటివరకు 35 ఉత్సవాలను ఏర్పాటుచేసిందని, ఇందులో 16 జాతీయ బహుభాషా నాటకోత్సవాలు ఉన్నాయని, దక్షిణ భా

08/03/2016 - 00:58

ముంబయి, ఆగస్టు 2: రాబోయే మూడేళ్లకుపైగా కాలంలో బాసెల్-3 నిబంధనలకు అనుగుణంగా భారతీయ ప్రభుత్వరంగ బ్యాం కులు 2.5 లక్షల కోట్ల రూపాయల మూలధనాన్ని సమీకరించుకోవాల్సి ఉందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పి గ్లోబల్ రేటింగ్స్ మంగళవారం తెలిపింది.

Pages