-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ: ఆర్బీఐ కీలకమైన రెపో రేటును 0.25 శాతం తగ్గించడం వల్ల బ్యాంకులు వడ్డీరేట్లలో కోత విధించక తప్పని పరిస్థితులు తలెత్తాయని ఆర్థిక నిపుణులంటున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రెపో రేటును 6.25శాతానికి తగ్గించిన విషయం విదితమే. దీని వల్ల వినిమయ వస్తువులు తగ్గనున్నాయి. బ్యాంకులు కస్టమర్లకు రుణాలు విరివిగా ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ముంబయి, ఫిబ్రవరి 7: మధ్యంతర డివిడెండ్ను కోరడానికి, ఆ నిధులను అవసరమైన వాటికి ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులున్నాయని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ గురువారం నాడిక్కడ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: తీవ్రమయిన ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న జెట్ ఎయిర్వేస్కు చెందిన పైలట్లు ఈ వారం ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. జెట్ ఎయిర్వేస్ తమకు నిర్దిష్ట గడువులోగా పాక్షికంగా వేతనాలు చెల్లించకపోతే ఏం చేయాలనే అంశంపై వారు వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
చిత్రం..బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో గురువారం డిజిటల్ లెర్నింగ్పై జరిగిన సదస్సులో పాల్గొన్న ఇన్ఫోసిస్
సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి (కుడి) మేనేజింగ్ డైరెక్టర్/ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సలీల్ పరేఖ్.
సిమ్లా, ఫిబ్రవరి 7: ఎక్కువ సంఖ్యలో వ్యర్థాలను వదలిపెడుతూ, కాలుష్యాన్ని వెదజల్లే డీజిల్ ఇంజన్ల వల్ల తలెత్తుతున్న సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. భూమిపైనేగాక, నీటిలోనూ ఇలాంటి వ్యర్థాలు, కాలుష్యకారకాలను సేకరించగల సామర్థ్యం ఉన్న కొత్తరకమైన స్పాంజ్ని మండీ ఐఐటీ శాస్తవ్రేత్తలు కనిపెట్టారు.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,236.00
8 గ్రాములు: రూ. 25,888.00
10 గ్రాములు: రూ. 32,360.00
100 గ్రాములు: రూ.3,23,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,460.963
8 గ్రాములు: రూ. 27,687.704
10 గ్రాములు: రూ. 34,609.63
100 గ్రాములు: రూ. 3,46,096.3
వెండి
8 గ్రాములు: రూ. 319.20
చెన్నై, ఫిబ్రవరి 7: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఒరాకిల్ ఫ్యూజన్ క్లౌడ్ స్పెషలిస్టు సంస్థ ‘ఐ యాప్స్’ నిర్వహణను చేపట్టబోతున్నట్టు అంతర్జాతీయ సాంకేతిక సేవల సంస్థ ‘ఆస్పైర్ సిస్టమ్స్’ బుధవారం నాడిక్కడ ప్రకటించింది. ఐతే ఇందుకు సంబంధించి ఎంతమొత్తం ఖర్చు చేయనుందీ ఆ సంస్థ వెల్లడించలేదు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఔషధ సంస్థ గ్లెన్మార్క్ పార్మాస్యూటికల్స్కు చెందిన స్విట్జర్లాండ్ విభాగం చైనాకు చెందిన ‘గ్రాండ్ పార్మా కో’ సంస్థతో బుధవారం ప్రత్యేక లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది.
ముంబయి, ఫిబ్రవరి 7: దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు గురువారం స్తబ్థుగా ముగిసినప్పటికీ మదుపర్లకు పెద్ద స్థాయిలో లాభాలు మాత్రం పంచాయి.
ముంబయి, ఫిబ్రవరి 7: రెపో రేటును 0.25 శాతం మేర తగ్గిస్తూ 6.25 శాతం వద్ద నిర్ణయిస్తూ ఆర్బీఐ గురువారం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రివర్స్ రెపో రేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. గత 18 నెలల్లో ఈ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయంతో నెలవారీ చెల్లింపుల్లో సామాన్యుడికి ఊరట లభించనుంది. ఈఎంఐ చెల్లింపులు తగ్గడం వల్ల సాధారణ పౌరుడు ఊపిరి పీల్చుకుంటాడు.