S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/18/2017 - 20:38

బొల్లంట్ ఇండస్ట్రీస్ సిఇఒ శ్రీకాంత్ బొల్లకు చోటు
అంధత్వాన్ని జయించిన దివ్యాంగుడు

04/17/2017 - 01:38

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా త్రైమాసిక ఫలితాలపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా క్షిపణి, బాంబు దాడుల నేపథ్యంలో నెలకొన్న భౌగోళిక ఆందోళనల ప్రభావం కూడా ఉంటుందని పేర్కొంటున్నారు. దీంతో వీటిపై ఆధారపడే.. మదుపరులు తమ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవచ్చని చెబుతున్నారు.

04/17/2017 - 01:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: భారతీ ఎయిర్‌టెల్.. డేటా ధరలపై యుద్ధాన్ని ప్రీ-పెయిడ్ కస్టమర్ల నుంచి పోస్ట్-పెయిడ్ కస్టమర్ల వరకు తీసుకెళ్లింది. రిలయన్స్ జియో ఇస్తున్న ఆఫర్లకు పోటీగా రాబోయే మూడు నెలలకుగాను తమ పోస్ట్-పెయిడ్ కస్టమర్లకు ఉచిత 4జి డేటాను ఇస్తున్నట్లు ప్రకటించింది. నెట్‌వర్క్, ప్లాన్లను మార్చే యోచనలో ఉన్నవారిని అడ్డుకోవడంలో భాగంగానే ఈ ఆఫర్ అని తెలుస్తోంది.

04/17/2017 - 01:35

దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయ. భానుడి ప్రచండానికి అల్లాడిపోతున్న ప్రజలు వేసవి తాపాన్ని తీర్చుకునే మార్గాలను అనే్వషిస్తుండగా, ఎయర్ కూలర్ల మార్కెట్‌లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయ. ఈ క్రమంలోనే ఆదివారం రాజస్థాన్‌లోని బేవర్‌లో వుడెన్ ఎయర్ కూలర్లను
పెద్ద ఎత్తున తయారు చేసే పనిలో కార్మికులు నిమగ్నమయ్యారు.

04/17/2017 - 01:31

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత జన్ ధన్ ఖాతాల్లో నగదు నిల్వలు అమాంతం పెరిగిపోయినది తెలిసిందే. రోజులు గడుస్తున్నకొద్దీ రద్దయిన నోట్ల స్థానంలో వచ్చిన కొత్త కరెన్సీని ఖాతాదారులు నెమ్మదిగా ఉపసంహరించుకోవడంతో ఆ నగదు నిల్వలు కాస్తా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ లావాదేవీలపై కేంద్రం దృష్టి సారించినది తెలిసిందే.

04/17/2017 - 01:30

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్)పై 8.65 శాతం వడ్డీకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు అనుమతి ఇచ్చింది. గత నెల మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ఈ నిర్ణయం తీసుకోగా, దీనివల్ల 4 కోట్లకుపైగా ఉన్న ఇపిఎఫ్‌ఒ సభ్యులు లబ్ధి పొందనున్నారు.

04/17/2017 - 01:29

కాకినాడ, ఏప్రిల్ 16: సిమెంట్ ధర అమాంతం పెరిగిపోవడంతో సామాన్య, మధ్యతరగతి గృహ నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు 280 నుండి 300 రూపాయలు పలికిన సిమెంట్ బస్తా ధర. ప్రస్తుతం 380 నుండి 390 రూపాయలకు చేరింది. అనేక గ్రామాల్లోనైతే 400 రూపాయలకుపైగా విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి నాలుగైదు సంవత్సరాలుగా భవన నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

04/17/2017 - 01:28

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ‘ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చింది’ అన్నది సామెత. ఈ సామెత ఇప్పుడు అక్షరాల రుజువైంది స్నాప్‌డీల్ విషయంలో. అవును మరి.. స్నాప్‌చాట్ సిఇఒ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు స్నాప్‌డీల్‌కు చుట్టుకున్నాయి. పేర్లు కాస్త అటుఇటుగా ఒకేలా ఉండటంతో స్నాప్‌చాట్.. స్నాప్‌డీల్ ఒక్కటేనని నెటిజన్లు పొరబడ్డారు.

04/17/2017 - 01:27

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: భారతీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. నిరుడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభ నెలైన జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పిఐలు..

04/16/2017 - 08:45

ఇప్పటికే ఉచిత విద్యుత్, ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆహార రాయతీలు
ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్‌రూం, గొర్రెల కొనుగోలు, ఆధునిక సెలూన్లకూ సబ్సిడీలే
తాజాగా ప్రకటించిన ఉచిత ఎరువుల బరువు రూ. 6 వేల కోట్లు
ఏటేటా పెరుగుతూపోతున్న సామాజిక సేవల వ్యయం

Pages