S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/01/2019 - 06:12

కరీంనగర్, నవంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో న్యాయమూర్తులతో పాటు కోర్టుల్లో ఖాళీలన్నీ భర్తీచేసి న్యాయవ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తాం అని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో ఫోక్సో, ఫ్యామిలీ కోర్టు నూతన భవనాలు, తాగునీటి ప్లాంట్, ఈ ఫైలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు.

12/01/2019 - 05:53

మక్తల్, నవంబర్ 30: తన కొడుకు ఆడపిల్లలాంటి వాడని, వాడు అహంభావంగా ఉన్నప్పటికీ అమాయకుడని, తన కొడుకును అన్ని విధాల చెడిపింది జక్లేర్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్ అని, తప్పుచేస్తే నలుగురికి ఎలాంటి శిక్ష విధిస్తారో, తన కుమారునికి కూడా అదే శిక్ష విధించండని చింతకుంట చెన్నకేశవులు తల్లి జయమ్మ పేర్కొంది.

12/01/2019 - 05:45

షాద్‌నగర్, నవంబర్ 30: తెలంగాణ ‘నిర్భయ’ ఘటనలో..దేశంలోనే అరుదైన సంఘటన షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. వెటర్నరీ డాక్టరు ప్రియాంకరెడ్డిపై అత్యాచారం, హత్య చేసిన నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివలను షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.

12/01/2019 - 05:42

నాగర్‌కర్నూల్, నవంబర్ 30: ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ఆదివారం చేయనున్న సామూహిక వివాహాలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సినిమా సెట్టింగ్‌ల మాదిరిగా ప్రత్యేకంగా భారీ మండపాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణతో కూడిన సెట్టింగ్‌లను ఏర్పాటు చేశారు.

12/01/2019 - 04:07

హైదరాబాద్: దాదాపు రెండు నెలల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు, కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ద్విముఖ వ్యూహం’ రచించి అమలు చేస్తున్నారు. ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్న చందాన కార్మికుల్లో ప్రభుత్వం పట్ల గౌరవం పెంచడంతో పాటు, కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేందుకే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

12/01/2019 - 02:09

హైదరాబాద్: ఆర్టీసీ బస్‌చార్జీలు పెరిగినట్లే త్వరలో విద్యుత్ చార్జీలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేస్తోంది. తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ

12/01/2019 - 02:08

హైదరాబాద్, నవంబర్ 30: డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య ఘటన కేసులో పోలీసుల నిర్లక్ష్యం, జాప్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంద ని జాతీయ మహిళా కమిషన్ పేర్కొం ది. ఈ సంఘటన జరిగిన వెంటనే ఢిల్లీ నుంచి కమిషన్ సభ్యురాలు ఎస్ శ్యామల కుందర్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ బృందం సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్‌తో కేసు పూర్వ పరాలను చర్చించింది.

12/01/2019 - 03:49

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూర్ గ్రామంలో వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తున్న ప్రియాంకరెడ్డిని అతిదారుణంగా, కిరాతకంగా హత్యచేసిన మహ్మద్ అలియాస్ ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను రిమాండ్‌కు తరలించే విషయంలో శనివారం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయ.

11/30/2019 - 17:30

హైదరాబాద్: హత్యాచారానికి గురైన యువ పశు వైద్యురాలి కుటుంబానికి అండగా ఉంటామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఈరోజు బాధితరాలు ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిందితులను పోలీసులు త్వరగా అరెస్టు చేశారని, అదే స్థాయిలో వారికి శిక్ష పడేలా చూడాలని అన్నారు.

11/30/2019 - 17:30

హైదరాబాద్: శంషాబాద్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ విచారణ కమిటీ ఈ రోజు విచారణ జరిపింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని విచారణ కమిటీ చైర్ పర్సన్ శ్యామల కుందర్ పరిశీలించారు. టోల్‌గేట్ పరిసర ప్రాంతంలో ఖాళీగా ఉన ప్రదేశానికి గేటు లేదని, అక్కడ డ్రైవర్లు, క్లీనర్లు మద్యం సేవిస్తూ ఉన్నాట్లు గుర్తించారు.

Pages