S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/13/2019 - 05:57

గజ్వేల్, నవంబర్ 12: సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, యువత, పేదవర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, చివరకు రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ఓ సమస్యగా మారారని బీజేపీ రాష్ట్ర చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు.

11/13/2019 - 05:39

హైదరాబాద్, నవంబర్ 12: మిషన్ భగీరథ పెద్ద కుంభకోణమని రాష్ట్ర బీజేపీ నేతలు ఒకవైపు ఆరోపణలు చేస్తుండగా, ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర జల వననరులశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని శాసనసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే దేశవ్యాప్తంగా కుంభకోణాన్ని విస్తరించేటట్టుగా ఉందని భట్టి విమర్శించారు.

11/13/2019 - 05:32

హైదరాబాద్, నవంబర్ 12: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం జరిగిన ప్రమాదంలో క్యాబిన్‌లో చిక్కుకున్న ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని. వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నట్లు కేర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుష్మ ప్రకటించారు. రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆమె హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు.

11/13/2019 - 05:30

హైదరాబాద్, నవంబర్ 12: అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ సజీవ దహనం ఘటనలో తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రి నుంచి ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. తహశీల్దార్ విజయారెడ్డిపై రైతు సురేశ్ దాడి చేసిన సమయంలో అటెండర్ చంద్రయ్య ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో చంద్రయ్య గాయపడ్డాడు.

11/13/2019 - 05:29

హైదరాబాద్, నవంబర్ 12: గ్రామస్థాయిలోని విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ) మొదలుకుని డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ (రెవెన్యూ జేఏసీ) పేరుతో తెలంగాణలో రెండు జేఏసీలు పనిచేస్తుండటం, ఈ రెండింటిలో ఒకటి ఆందోళన కొనసాగిస్తామని, మరొకటి ఆందోళన ఉపసంహరించుకుని మంగళవారం నుండి విధులకు హాజరవుతామని ప్రకటించడమే ఈ అయోమయానికి కారణం.

11/13/2019 - 05:28

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పథకాలను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొంటే, అందుకు భిన్నంగా తెలంగాణ పథకాలను కేంద్ర మంత్రి మెచ్చుకున్నట్టు పత్రికల్లో రావడంపై బీజేపీ వివరణ ఇచ్చింది.

11/13/2019 - 05:28

హైదరాబాద్, నవంబర్ 12: అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించేందుకు వచ్చిన నేతలను పోలీసులు అరెస్టు చేయడం తగదని సీపీఐఎంఎల్ న్యూడెముక్రసీ కార్యదర్శి డీవీ కృష్ణ, సహాయ కార్యదర్శి పోటు రంగారాలులు పేర్కొన్నారు.

11/13/2019 - 05:27

హైదరాబాద్, నవంబర్ 12: ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చల ప్రక్రియను కొనసాగించాలని వామపక్ష పార్టీల నేతలు మంగళవారం నాడు ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి అనేక రకాలుగా హైకోర్టు ప్రయత్నిస్తున్నా పరిష్కారం లభించకపోవడం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.

11/13/2019 - 05:26

హైదరాబాద్, నవంబర్ 12: దోహాలో జరుగుతున్న 4వ ఆసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్ జూనియర్ విభాగంలో మూడు స్వర్ణ పతకాలు సాధించిన హైదరాబాద్ చెందిన ఇషా సింగ్‌ను రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.

11/13/2019 - 05:26

హైదరాబాద్, నవంబర్ 12: ఏం చేయాలో తోచని అయోమయంలో ఉన్న విద్యార్థుల భవిష్యత్‌ను ఆశాజనకంగా తీర్చిదిద్దేందుకు గ్రాడ్‌వైన్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసినట్టు కార్నెగీ మిలాన్ యూనివర్శిటీ, డార్ట్ వౌత్ కాలేజీ పూర్వ విద్యార్థులు శ్రీకర్‌రెడ్డి, సూరజ్‌పెరి తెలిపారు.

Pages