-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, నవంబర్ 10: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై ఒత్తిడి పెంచడానికి మంత్రుల నివాసాల వద్ద నిరసనలు చేపట్టాలని జేఏసీ, అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. నిరవధిక సమ్మెను మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై హైదరాబాద్లో ఆదివారం అఖిలపక్ష నేతలతో జేఏసీ నేతలు భేటీ అయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 9: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో భాగంగా రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాల జాక్ ఇచ్చి న పిలుపుమేరకు శనివారం నిర్వహించిన చలో ట్యాంకుబండ్లో పాల్గొనకుండా వామపక్ష, బీజేపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరును ప్రశ్నించిన నేతలను అరెస్టు చేశారు. పోలీసుల నిర్బంధాన్ని సైతం లెక్కచేయకుండా ట్యాంకుబండ్కు చేరుకున్న నేతలను అరెస్టు చేసి గోషామహల్కు తరలించారు.
హైదరాబాద్, నవంబర్ 9: ప్రశాంతంగా ఛలో ట్యాంకుబండ్ నిర్వహించాలని ఆర్టీసీ కార్మికుల నేతలు, రాజకీయ పార్టీల నేతలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రయత్నిస్తే ప్రభుత్వం పోలీసులను వినియోగించి జులుం ప్రదర్శించిందని జాక్టో చైర్మన్ జీ సదానంద్ గౌడ్, సెక్రటరీ జనరల్ ఈ రఘునందన్, ట్రెజరర్ ఎం రాధాకృష్ణ, కో చైర్మన్లు సోమయ్య తదితరులతో పాటు టీపీటీఎఫ్ అధ్యక్షుడు వై అశోక్ కుమార్ ప్రధాన కార్యదర్శి మైన శ్రీనివాస్, ఇతర నేతలు ఎం
హైదరాబాద్, నవంబర్ 9: తమ డిమాండ్ల సాధనకు శాంతియుతంగా ర్యాలీ చేయడానికి కూడా అనుమతి ఇవ్వకుండా పోలీసుల ద్వారా అణచివేసేందుకు కేసీఆర్ సర్కార్ దుర్మార్గాలకు పాల్పడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ఆర్టీసీ జాక్ ఇచ్చిన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు నిరోధించారని, ఇంటి నుంచి బయటకు రానివ్వలేదన్నారు.
హైదరాబాద్, నవంబర్ 9: నిరవధిక సమ్మెలో భాగంగా చలో ట్యాంక్బండ్కు పిలుపు ఇచ్చిన జేఏసీ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. సకలజనుల సామూహిక దీక్షకు మద్దతు పలికిన అన్ని వర్గాల ప్రతినిధులను అరెస్టు చేశారు. ట్యాంక్బండ్ వైపు వస్తున్న జేఏసీ కర్వీనర్ అశ్వత్థామరెడ్డిని లిబర్టీ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. మరో నేత రాజిరెడ్డిని బేగంపేట పోలీస్ స్టేషన్కు తరిలించారు.
హైదరాబాద్, నవంబర్ 9: కార్మికుల సమ్మెకు మద్దతుగా చేపట్టిన ట్యాంక్బండ్ మార్చ్ కార్యక్రమం విజయవంతమైందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ ట్యాంక్బండ్పై సకలజనుల సామూహిక దీక్షకు తరలి వచ్చిన అన్ని వర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శాంతియుతంగా చలో ట్యాంక్బండ్ కార్యక్రామాన్ని జేఏసీ నిర్వహిస్తుంటే, ప్రభుత్వం నిర్భందాలు సృష్టించడం సమంజసం కాదన్నారు.
హైదరాబాద్, నవంబర్ 9: కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ చేపట్టిన చలో ట్యాంక్బండ్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ట్యాంక్బండ్ ప్రాంతం రణరంగమైంది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణ యుద్ధవాతారణం సృష్టించింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, నిరసనలు, అరుపులు, కేకలతో చలో ట్యాంక్బండ్ కార్యక్రమం హోరెత్తిపోయింది.
మిడ్జిల్, నవంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
పెద్దమందడి, నవంబర్ 9: రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి అయిందని అంచనా వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగానికి సాంకేతికను జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని అన్నారు.
సంగారెడ్డి, నవంబర్ 9: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక పురోగతి సాధించినా చారిత్రక కట్టడాల ముందు దిగదుడుపుగా ఉన్న నేటి కాలంలో అనితర సాధ్యమైన శ్రీ కైలాస ప్రస్తార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం చేపట్టడం అనితర సాధ్యమైనదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు శ్లాఘించారు.