S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/27/2017 - 06:02

న్యూఢిల్లీ, మే 26: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి, సిఇఒ చందా కొచ్చర్.. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 7.85 కోట్ల రూపాయల వేతనాన్ని అందుకున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16)తో పోల్చితే ఇది దాదాపు 64 శాతం అధికం. ఇకపోతే నిరుడు కొచ్చర్ రోజువారి వేతనం 2.18 లక్షల రూపాయలుగా తేలింది. 2016-17కుగాను బేసిక్ సాలరీ కూడా గతంతో పోల్చితే 15 శాతానికిపైగా పెరిగింది.

05/26/2017 - 07:44

ముందుకు వచ్చే సంస్థలకు రాయితీలు
కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
బిహెచ్‌ఇఎల్‌తో కలసి ఉత్పత్తికి యత్నాలు
ఎలక్ట్రిక్ వాహన ధరలను తగ్గించడమే ధ్యేయం
రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ‘మారుతీ’ యోచన
భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే వెల్లడి
చైనా సంస్థలకు ఎదురుదెబ్బ ఖాయం

05/26/2017 - 07:41

శ్రీకాకుళం, మే 25: నవ్యాంధ్రప్రదేశ్‌లో మద్యం బెల్ట్ దుకాణాలు క్లీన్ చేసేందుకు రాష్ట్ర అబ్కారీశాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ పాటూరి లక్ష్మీనృసింహం నడుం బిగించారు. ఈ అంశం ఇటు మద్యం వ్యాపారులు, అటు రాజకీయ వర్గాలు, మరోవైపు ఎక్సైజ్ అధికారులను ఒక కుదుపుకుదిపేస్తోంది. కొత్త అబ్కారీ విధానంలో ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు చేసేలా నిర్ణయం తీసుకోలేకపోయారు.

05/26/2017 - 07:42

ముంబయి, మే 25: మాంచెస్టర్ ఉగ్రదాడి, సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా గత రెండు రోజులుగా నష్టాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో లాభాల్లో దూసుకెళ్లాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ ఏకంగా 448 పాయింట్లు లాభపడి గత రికార్డులన్నిటినీ చెరిపేసి 30,750 పాయింట్ల సరికొత్త రికార్డుకు చేరుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ మళ్లీ 9,500 పాయింట్ల ఎగువన ముగిసింది.

05/26/2017 - 07:39

న్యూఢిల్లీ, మే 25: ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల జాబితాలో భారత్ నుంచి ముంబయి, కోట చోటు దక్కించుకున్నాయి. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ఈ జాబితాలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అగ్రస్థానంలో నిలిచినట్లు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) వెల్లడించింది.

05/26/2017 - 07:38

విజయనగరం, మే 25: రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో హిందీ, ఇంగ్లీష్‌తోపాటు తెలుగులో కూడా అనౌన్స్‌మెంట్ చేస్తారని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు సంస్థలు నిర్వహిస్తున్న ఎయిర్‌లైన్స్‌లతోపాటు ఎయిర్‌పోర్టులలో కూడా తెలుగులో అనౌన్స్‌మెంట్లు ఉండాలని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ రాసిన లేఖకు కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు స్పందించారు.

05/26/2017 - 07:38

ముంబయి, మే 5: ఏడాదికేడాది నష్టాలు పెరిగిపోతుండడం, తన అసెట్‌ల నాణ్యత సైతం దిగజారిపోతుండడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఐడిబిఐ తన మూలధనాన్ని పెంచుకోవడంతో పాటుగా మొండి బకాయిల రికవరీకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తిరిగి లాభాల బాటలో పయనించడం కోసం ఒక వ్యూహాన్ని రూపొందించుకుంది.

05/25/2017 - 05:37

న్యూఢిల్లీ, మే 24: విదేశీ పెట్టుబడుల విధానాన్ని మరింత సరళతరం చేయడంలో భాగంగా పాతికేళ్లుగా దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలను పరిశీలిస్తున్న విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) రద్దయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఇక్కడ సమావేశమైన కేంద్ర కేబినెట్ దీన్ని ఆమోదించింది.

05/25/2017 - 05:35

హైదరాబాద్, మే 24: ప్రతిష్టాత్మకమైన పోర్టర్ ప్రైజ్ 2017 ఐటిసికి లభించింది. క్రియేటింగ్ షేర్డ్ వాల్యూ విభాగంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకుగాను ఈ అవార్డు ఐటిసిని వరించింది. ఈ అవార్డును హార్వర్డ్ బిజినెస్ స్కూలుకు చెందిన ప్రొఫెసర్ మైఖేల్ ఇ పోర్టర్.. ఐటిసి సిఇవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ పూరికి ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు.

05/25/2017 - 05:34

అదానీ పోర్ట్స్

Pages