వడదెబ్బతో ఒకరి మృతి
Published Tuesday, 31 May 2016బొబ్బిలి, మే 30: పట్టణ పరిధిలో ఉన్న తారకరామా కాలనీకి చెందిన కె.సత్యం (55) వడదెబ్బ తగిలి సోమవారం మృతిచెందాడు. ఈ మేరకు ఇంటి నిర్మాణంనకు సంబంధించిన సామాన్లు కొనుగోలు నిమిత్తం మార్కెట్కు వెళ్లి ఇంటి వద్దకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో మంచినీళ్లు పట్టడంతో మృతిచెందినట్టు తెలుస్తోంది. ఈ మేరకు విఆర్ఒ కృష్ణమూర్తి మృతదేహాన్ని పరిశీలించారు. వడదెబ్బ కారణంగా మృతిచెందినట్టు స్పష్టం చేశారు.