-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
తిరుపతి, డిసెంబర్ 10: తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ప్రత్యేక అభిషేకం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది కార్తీకమాసం ఆదివారం స్వామికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పురాణాల ప్రకారం తిరుమలలో శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అంజనీపుత్రుడైన ఆంజనేయుడు ఎంతో బలవంతుడు.
హైదరాబాద్, డిసెంబర్ 10: రైళ్లలో ప్రయాణం రోజు రోజుకీ ఆందోళనకరంగా మారుతోంది. నేరాల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. దేశ వ్యాప్తంగా 2016 డిసెంబర్ వరకు రైల్వేలో వివిధ స్థాయిల్లో జరిగిన నేరాల జాబితాను విశే్లషించిన జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సిఆర్బి) తన నివేదికలో రైళ్లలో ప్రయాణం ప్రమాదభరితంగా మారుతున్నట్లు స్పష్టం చేసింది. గత రెండేళ్లలో రైల్వేలో నేరాలు 34 శాతం పెరిగాయి.
హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణలో భూసేకరణ చట్టం అమలుపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చట్టం ప్రకారమే భూసేకరణ చేయాల్సి వస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చట్టం 2017 ప్రకారమే చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2013 చట్టం కన్నా 2017 చట్టం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. నిర్వాసితుల భవనాలు, షెడ్డులకు ధర నిర్ణయించినట్లే బోర్లకు కూడా ధర నిర్ణయించాలన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 9: గేమింగ్ రంగానికి హైదరాబాద్ ప్రపంచస్థాయి సౌకర్యం కలిగిన కేంద్రంగా రూపుదిద్దుకోనుందని తెలంగాణ ఐటి మంత్రి కె తారకరామారావు అన్నారు. గేమింగ్ రంగాన్ని ప్రోత్సహించి తద్వారా భారీగా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఇన్నోవేషన్ ఇన్ మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ (ఇమేజ్) టవర్కు శంకుస్థాపన చేసిందని గుర్తు చేశారు.
నల్లగొండ, డిసెంబర్ 9: ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ఎడమకాలువ ఆయకట్టు రైతాంగానికి యాసంగి పంటల సాగు కోసం నేటి నుండి వారబందీ పద్ధతిలో నీటి విడుదల చేయనున్నారు. జిల్లా మంత్రి జి.జగదీష్రెడ్డి ఆదివారం ఉదయం 9:30 నిమిషాలకు సాగర్ ఎడమకాలువకు నీటి విడుదల చేయనున్నారు. నాగార్జున సాగర్ డ్యాం 63వ శంకుస్థాపన దినోత్సవం సందర్భంగా సాగర్ ఎడమకాలువకు నీటి విడుదల చేయనుండటం విశేషం.
హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాధారమైన, ప్రతిష్ట తీసుకువచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన, శరవేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై ప్రగతిభవన్లో శనివారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
గార్లదినె్న, డిసెంబర్ 9: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని బీసీలను మోసం చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఎస్టీల్లో చేరుస్తామని కుల సంఘాలను బురిడీ కొట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సంకల్పయాత్ర 30వ రోజు శనివారం అనంతపురం జిల్లా గార్లదినె్న మండలంలో కొనసాగింది.
ఆదోని, డిసెంబర్ 9: లాభాల వాణిజ్య పంటగా పేరున్న బీటీ పత్తి రైతులను నిలువునా ముంచింది. అధిక దిగుబడి ఆశతో బీటీ పత్తి సాగుచేసిన రైతులు ఈసారి పూర్తిగా నష్టపోయారు. ప్రారంభంలో దిగుబడి బాగా వస్తుందని ప్రచారం సాగడంతో ఎక్కువ మంది బీటీ పత్తి సాగు చేశారు. కాలానుగుణంగా బీటీ పత్తి విత్తనం పనితీరులో మార్పు చోటు చేసుకుని పంట దెబ్బతినడం ప్రారంభమైంది.
శంఖవరం, డిసెంబర్ 9: తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్ద శనివారం టిప్పర్ ఆటోను ఢీకొన్న సంఘటనలో భార్యా భర్తలు సహా నలుగురు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ, డిసెంబర్ 9: ప్రతి ఇంట్లో పేదవారు సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే చంద్రన్న కానుకల ద్వారా అందించే వస్తువుల నాణ్యతలో రాజీ పడబోమని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం స్థానిక గొల్లపూడి మార్కెట్ యార్డులోని మండల్ లెవల్ స్టాక్ పాయింట్ (ఎంఎస్ఎల్) గోడౌన్లో పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనిఖీలు నిర్వహించారు.