-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, జూన్ 14: దేశీయ టెలికామ్ రంగం ఒత్తిడికి గురవుతోందని, ఆయా టెలికామ్ సంస్థలకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పిఎ)గా మారే ప్రమాదం కనిపిస్తోందని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్తోపాటు ప్రైవేట్రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్లు ఆందోళన వ్యక్తం చేశాయి.
న్యూఢిల్లీ, జూన్ 14: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఐఒసి, బిపిసిఎల్, హెచ్పిసిఎల్.. మహారాష్టల్రోని రత్నగిరి జిల్లాలో 40 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద చమురుశుద్ధి, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను సంయుక్తంగా ఏర్పాటుచేసేందుకు బుధవారం ఓ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ప్లాంట్లో ఐఒసికి 50 శాతం, మిగతా 50 శాతం వాటా బిపిసిఎల్, హెచ్పిసిఎల్కు ఉంటుంది.
న్యూఢిల్లీ, జూన్ 14: కూరగాయలతోపాటు పప్పు్ధన్యాలు, మాంసం ధరలు తగ్గుముఖం పట్టడంతో గత నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టానికి దిగివచ్చింది. మే నెలలో 2.17 శాతంగా నమోదైంది. నిరుడు డిసెంబర్ (2.10 శాతం) తర్వాత ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. మరోవైపు ఇప్పటికే చిల్లర ద్రవ్యోల్బణం దిగివచ్చినది తెలిసిందే. దీనికితోడు ఏప్రిల్ నెలలో పారిశ్రామికోత్పత్తి పడకేసింది.
ముంబయి, జూన్ 14: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 52.42 పాయింట్లు పెరిగి 31,155.91 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 11.25 పాయింట్లు అందుకుని 9,618.15 వద్ద నిలిచింది. టోకు ద్రవ్యోల్బణం దిగిరావడంతో మదుపరులు పెట్టుబడులకు ముందుకొచ్చారు. మరోవైపు గురువారం బిఎస్ఇ..
హైదరాబాద్, జూన్ 14: హైదరాబాద్లో సామ్సంగ్ డిజిటల్ అకాడమీ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా యువత నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఐటి అనుబంధ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పిలుపునిచ్చారు. అకాడమీతో సామ్సంగ్ ఇండియా-తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) భాగస్వా మ్యం మరింత పటిష్టమైనట్లైందన్నారు.
హైదరాబాద్, జూన్ 14: దేశంలో విద్యుత్, సంప్రదాయేతర విద్యుదుత్పత్తి, అందరికీ విద్యుత్ లక్ష్య సాధనలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అద్భుతమైన విజయాలు సాధించింది. బొగ్గు దిగుమతులను గణనీయంగా తగ్గించి విదేశీ మారక ద్రవ్యం 25,900 కోట్ల రూపాయలను ఆదా చేసింది.
కొత్తగూడెం, జూన్ 14: తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కాలరీస్ సంస్థలో వారసత్వ ఉద్యోగాల సాధన కోసం జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం నుంచి సమ్మె కొనసాగనుంది. సమ్మె కారణంగా మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలోని సింగరేణిలో ఉన్న సుమారు 60 వేల మంది కార్మికులు విధులను బహిష్కరించనున్నారు.
న్యూఢిల్లీ/ముంబయి/హైదరాబాద్, జూన్ 13: వస్తు, సేవల పన్ను (జిఎస్టి) జూలై 1 నుంచి అమలవుతుందని, వాయిదాపడే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తేల్చిచెప్పింది. ఈ చారిత్రాత్మక పరోక్ష పన్నుల విధానం సవ్యంగా అమలయ్యేందుకు కావాల్సిన చర్యలు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయని నొక్కిచెప్పింది. వచ్చే నెల 1 నుంచి జిఎస్టి అమల్లోకి రాదన్న పుకార్లు వినిపిస్తుండటంతో దీనిపై స్పందించింది మోదీ సర్కారు.
ముంబయి, జూన్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 7.79 పాయింట్ల లాభంతో 31,103.49 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 9.50 పాయింట్లు నష్టపోయి 9,606.90 వద్ద స్థిరపడింది. రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎమ్సిజి, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి.
న్యూఢిల్లీ, జూన్ 13: భారతీయ మార్కెట్లోకి స్మార్ట్ఫోన్ల రూపంలో సరికొత్తగా ప్రవేశించింది నోకియా. హెచ్ఎమ్డి గ్లోబల్ ద్వారా నోకియా బ్రాండ్.. మళ్లీ విపణిలోకి అడుగిడింది. నోకియా 3, 5, 6 మోడళ్లను మంగళవారం న్యూఢిల్లీలో ఆ విష్కరించారు. జూన్ 16 నుంచి నోకియా 3 మోడల్ అందుబాటులో ఉంటుందని హెచ్ఎమ్డి గ్లోబల్ ప్రతినిధులు తెలిపారు. జూలై 7 నుంచి నోకియా 5 మోడల్ ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయన్నారు.