-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
కొత్తూరు, జనవరి 1: ఎప్పటిలాగే కళ్లు గీతకు చెట్టుకు ఎక్కిన గిరిజనుడు అనంతలోకాలకు వెళ్లిపోయిన సంఘటన కుటుంబ సభ్యులకు శోకసముద్రంలోకి నెట్టింది. పోలీసులకు తెలిపిన వివరాలు మేరకు మండలంలోని మహాసింగి గ్రామానికి చెందిన సవర బారికి (40) అనే గిరిజనుడు మంగళవారం తెల్లవారుజామున ఈతకళ్లు దించేందుకు చెట్టు ఎక్కాడు.
పర్చూరు, జనవరి 1:మండల పరిధిలోని చెరుకూరు గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
కుప్పం, జనవరి 1: నూతన సంవత్సరం కోలాహలంగా, సంతోషంగా గడపాలని విహారయాత్రకు వచ్చిన 60మంది విద్యార్థుల్లో ఒక విద్యార్థి నీటమునిగి దుర్మరణం పాలైన సంఘటన ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో మంగళవారం జరిగింది.
వంగర, జనవరి 1: గత నెల 29న మడ్డువలస జలాశయంలో కొట్టిశ వీ ఆర్ ఏ రామన్నదొర గల్లంతైన విషయం తెలిసిందే. మూడు రోజులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఎన్డీ ఆర్ ఎఫ్ బృందాలు మంగళవారం రామన్నదొర మృతదేహాన్ని వెలికి తీసినట్టు తహశీల్దార్ జి.మంగు వెల్లడించారు. మృతదేహాన్ని పోలీసుల సమక్షంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టమ్ నిమిత్తం రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.
అనకాపల్లి టౌన్, జనవరి 1: న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి ముగ్గురు యువకలు సోమవారం రాత్రి బైక్పై వెలుతూ డ్రైనేడీ కాలువలో పడి ఒకరు మృతి చెందగా ఇద్దరుకి గాయాలైన సంఘటన చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న భవనం పూర్తయ్యే వరకు హైదరాబాద్ నుంచి హైకోర్టు తరలింపు నిర్ణయం వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు విభజనపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం న్యాయవాదులు కె.సీతారాం, కె జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 31: అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును టాస్క్ ఫోర్సు పోలీసులు రట్టు చేశారు. నూతన సంవత్సర సంబరాల్లో పాల్గొనే యువతకు డ్రగ్స్ సరఫరా చేసే అవకాశం ఉందని నిఘా పెట్టిన పోలీసులకు ఈ ముఠా పట్టుబడింది. డ్రగ్స్ మాఫియా సభ్యులైన జోసెఫ్, శంకర్ను పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి రూ.10 లక్షల విలువైన 89 గ్రాముల కొకైన్ను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గచ్చిబౌలి, డిసెంబర్ 31: ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తునానని హాస్టల్ చేరుతాడు. అనంతరం హాస్టల్లో ఖరీదైన సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్లను వినియోగించే వారితో పరిచయం పెంచుకుంటాడు. నమ్మిన తరువాత సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్లతో ఉడాయిస్తాడు.
గుంటూరు: గుంటూరు నగరానికి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగానికి నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. గుంటూరు-చిలకలూరిపేట జాతీయ రహదారిపై గుంటూరు రూరల్ లాలుపురం వద్ద సోమవారం 170 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన కారు మలుపువద్ద అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొని, అంతే వేగంతో ముందుగా వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది.
తిరుపతి, డిసెంబర్ 30: తిరుమలలో రెండు రోజుల క్రితం కిడ్నాప్కు గురైన వీరేశ్ (16 నెలలు) ఉదంతం సుఖాంతమైంది. బాలుడిని తీసుకుని వెళుతున్న నిందితుడు మహారాష్టల్రోని నాందేడ్ ప్రాంతం మహర్లోని రేణుకాదేవి ఆలయం వద్ద మహారాష్ట్ర పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.