-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
రూ.2900 కోట్లు దారి మళ్లించిన 339 డొల్ల కంపెనీలు
గుట్టు రట్టు చేసిన సిబిఐ
న్యూఢిల్లీ, మే 7: మావోయిస్టులపై చేస్తున్న పోరాట వ్యూహం పునఃసమీక్షే ప్రధాన అజెండాగా కేంద్ర హోంశాఖ నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో సమీక్షా సమావేశం నిర్వహించనుంది. దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలలోని ప్రస్తుత పరిస్థితులపై హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో సమావేశం జరగనుంది.
ఐదుగురు మృతి
పలువురికి గాయాలు
పేలుడు కారణంపై దర్యాప్తు
కాశ్మీర్ సమస్యపై మెహబూబా స్పష్టం
ఆయన నిర్ణయానికి దేశం మద్దతిస్తుంది
సమస్య పరిష్కారానికి సరైన సమయమిదే
జమ్ములో ఫ్లై ఓవర్ ప్రారంభించిన సిఎం
న్యూఢిల్లీ, మే 5: విమాన ప్రయాణాల సందర్భంగా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులను మూడు నెలల నుంచి నిరవధిక కాలం వరకు అన్ని దేశీయ విమానాలలో ప్రయాణించకుండా నిషేధాన్ని ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది.
నిర్భయ కేసులో సుప్రీంకోర్టు తీర్పు
నలుగురికీ మరణ శిక్ష ఖరారు వాళ్లది అత్యంత అమానుష చర్య
అరుదైన కేసు కిందికే వస్తుంది త్రిసభ్య ధర్మాసనం స్పష్టీకరణ
‘నిర్భయపై దాడి ఆటవికం, అమానుషం, రాక్షసకృత్యం. ఇది అత్యంత అరుదైన కేసు. అన్ని ఆధారాలు
పరిశీలించాం. బాధితురాలి మరణ వాంగ్మూలం
తిరుగులేని సాక్ష్యం’
నిర్భయ కేసు తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ, మే 4: ఆదాయం పన్ను రిటర్న్లు దాఖలు చేయడానికి ఆధార్ కార్డును తప్పనసరి చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలయిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై తీర్పును సుప్రీంకోర్టు గురువారం వాయిదా వేసింది. ఆదాయం పన్ను చట్టంలోని 139 ఎఎ సెక్షన్ చెల్లుబాటుపై దాఖలయిన ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా, కోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టు ప్రతి రోజూ వాదనలు వింటూ ఉన్న విషయం తెలిసిందే.
కాశ్మీర్ వివాదంపై చైనా స్పష్టీకరణ
అది భారత్, పాక్ల ద్వైపాక్షిక అంశమని వ్యాఖ్య
గ్రేటర్ హైదరాబాద్కు 22వ ర్యాంక్ తొలి రెండు స్థానాల్లో ఇండోర్, భోపాల్
ప్రతీకారం తప్పదు చొరబాట్లు పెరిగాయి
నియంత్రిస్తున్నాం ఆర్మీచీఫ్ బిపిన్ రావత్