S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/18/2019 - 06:17

హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌కు విశేష స్పందన వస్తోంది. దేశవిదేశాల్లో ప్రముఖులు మొక్కలను నాటారు. తాజాగా సినీ రంగం ప్రముఖులు కూడా జోగినపల్లి ఛాలెంజ్‌ను స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా లాంకోహిల్స్ సమీపాన గల జీహెచ్‌ఎంసీ పార్క్‌లో సినీ నటీమణులు రజిత, రాగిణి తదితరులు ఆదివారం మొక్కలను నాటారు.

11/18/2019 - 06:17

హైదరాబాద్, నవంబర్ 17: ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ ఆదివారం మహాదీక్షను చేపట్టేందుకు ప్రయత్నించిన సబ్బండ వర్గాల నేతలను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, పేదలు కలిసి ఇక్కడి ఇందిరాపార్క్ వద్ద ఆదివారం మహాధీక్ష చేసేందుకు ప్రభుత్వం అనుమతి కోరామని బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ తదితరులు గుర్తు చేశారు.

11/18/2019 - 06:09

బాసర, నవంబర్ 17: ఒక రైలు ఎక్కబోయ మరొకటి ఎక్కిన విద్యార్థులు కదులుతున్న రైలు నుంచి కిందకు దూకడంతో గాయపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఎన్‌పీటీఈఎల్ పరీక్ష రాసేందుకు బాసర రైల్వేస్టేషన్ నుండి నిజామాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. అయతే వీరు అజంతా ఎక్‌స్రపెస్ ఎక్కబోయ పొరపాటున పర్బనీ పాసింజర్‌ను ఎక్కారు.

11/18/2019 - 06:06

నాంపల్లి, నవంబర్ 17: ఆర్టీసీ కార్మికులు గత 45రోజుల నుండి తమ డిమాండ్ల సాధన కోసం పోరాటాలు చేస్తున్న కేసీ ఆర్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నిరెత్తిన్నట్లుగా వ్యవహిరిస్తూ వారి కుటుంబాలతో చలగాటం ఆడుతుందని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

11/18/2019 - 06:04

మెదక్ రూరల్, నవంబర్ 17: ఆంధ్రా ప్రాంతానికి ధీటుగా తెలంగాణలో మత్స్య సంపద పెరగాలి...మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం కూచన్‌పల్లి-ముత్తాయిపల్లి శివారులో మంజీర నదిపై నూతనంగా నిర్మించిన చెక్‌డ్యాంలో 2.16 లక్షల చేపపిల్లలు వదిలారు.

11/18/2019 - 06:04

సూర్యాపేట, నవంబర్ 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికుల వేతనాలు పెంచితే దేశంలో ఆర్థికమాంద్యం తగ్గుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పబ్లిక్‌క్లబ్‌లో నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్ జిల్లా విద్యాసదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

11/18/2019 - 05:12

హైదరాబాద్, నవంబర్ 17: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు మీదుగా నిర్మిస్తున్న బ్రిడ్జి అద్భుత కట్టడంగా నిలుస్తుందని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జిగా

11/18/2019 - 05:07

హైదరాబాద్: ఏడాది కిందట సాధారణ ఎన్నికలకు ముందు తాత్కాలిక బదిలీలకు గురైన 378 మంది తహశీల్దార్లకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఎన్నికలకు ముందు సొంత జిల్లాల్లో నిర్వహించిన పాత పోస్టింగ్‌లకే మళ్లీ వీరిని బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే బదిలీ చేయడం వల్ల ప్రత్యామ్నాయం ఎలా?

11/18/2019 - 05:07

హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య దోస్తీ ముగిసిందా? వీరి హనీమూన్‌కు ఫుల్‌స్టాప్ పడుతుందా? తాజా పరిణామాలను విశే్లషిస్తే అవునని చెప్పేందుకు అవసరమైన ప్రాతిపదిక ఉంది. తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య బంధం రానున్న రోజుల్లో గతంలో మాదిరిగా సాగుతుందని చెప్పలేమని రాజకీయ విశే్లషకులు సైతం అంటున్నారు.

11/18/2019 - 05:04

హైదరాబాద్, నవంబర్ 17: ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెపై సోమవారం హైకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సమ్మెపై ఇటు జేఏసీ నేతలకు, అటు ప్రభుత్వానికి హైకోర్టు ఇప్పటికే అనేక సూచనలు చేసింది. అయినా ఎవరి వాదనలు వారివే కావడంతో దాదాపు 45 రోజులు సమ్మె నిరాఘాటంగా కొనసాగుతోంది. ఈ సమ్మె తెలంగాణలో చారిత్రాత్మకం అంటూ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

Pages