S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/21/2017 - 01:47

హైదరాబాద్, ఆగస్టు 20: మాజీ మంత్రి తనయుడు విక్రమ్‌గౌడ్ కాల్పుల ఘటనపై యూ టర్న్ తీసుకున్నారు. విక్రమ్‌గౌడ్ తనపై సుపారీ గ్యాంగ్‌చేత కాల్పులు జరిపించుకున్నాడని పోలీసులు నిర్ధారించి, అతని వాంగ్మూలం తీసుకున్న పోలీసులకు చుక్కెదురైంది. కాల్పుల ఘటనపై విక్రమ్‌గౌడ్ కొత్తవాదనలు చేశారు. విక్రమ్‌గౌడ్‌పై గత నెల 28న జరిగిన కాల్పుల ఘటన విషయం తెలిసిందే.

08/21/2017 - 02:44

హైదరాబాద్, ఆగస్టు 20: దేశంలో లౌకికత్వానికి ప్రమాదం ఏర్పడిందని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 73వ జయంతిని ఆదివారం టి.పిసిసి ఘనంగా నిర్వహించింది. తొలుత సోమాజిగుడాలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూలదండ వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి వి.

08/21/2017 - 00:35

హైదరాబాద్, ఆగస్టు 20: ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ పై ప్రజలే తిరగబడాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పిలుపు ఇచ్చారు.

08/21/2017 - 00:33

హైదరాబాద్, అగస్టు 20: ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతుల పాలిట దేవుడని, ఆయన గొప్ప దార్శనికత కలిగిన కర్షకుడని అన్నారు.

08/21/2017 - 00:33

హైదరాబాద్, ఆగస్టు 20: రాష్ట్రంలో కౌలు రైతుల (టెనెంట్ ఫార్మర్స్) ఘోష తీరటం లేదు. గత రెండు దశాబ్దాల నుండి భూమి కలిగిన పట్టేదారులు (రైతులు) వివిధ కారణాల వల్ల తమ భూములను కౌలుకు ఇచ్చి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికో మరో నగరానికో, పట్టణానికో జీవనం కోసం వెళుతున్నారు. పట్టేదారులు గ్రామాల్లోని తమ భూములను కౌలుకు ఇస్తున్నారు.

08/21/2017 - 00:32

హైదరాబాద్, ఆగస్టు 20: తెరాస పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని తెలంగాణ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనం చెల్లించాలని, ఉద్యోగ భధ్రత కల్పించాలని డిమాండ్ చేసింది.

08/20/2017 - 03:44

నిజామాబాద్/ కరీంనగర్/ నల్లగొండ/ వరంగల్/ ఆదిలాబాద్, ఆగస్టు 19: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయ. కరీంనగర్ జిల్లాలో శనివారం ఎడెనిమిది మండలాల్లో భారీ వర్షాలు కురవగా, మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

08/20/2017 - 03:42

హైదరాబాద్, ఆగస్టు 19: దేశంలో ఎక్కడ బాంబు దాడులు జరిగినా దాని మూలాలకు సంబంధించి లింక్ హైదరాబాద్‌లో ఉంటోందని విశ్వ హిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేందర్ జైన్ పేర్కొన్నారు. కాచిగూడ గుజరాతీ భవన్‌లో భజరంగ్ దళ్ జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొన్న సురేందర్ జైన్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సమావేశాల ముగింపు సభ కాచిగూడ మున్నూరు కాపు సంఘం హాలులో జరగనుంది.

08/20/2017 - 04:03

నిజామాబాద్, ఆగస్టు 19: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందని, ఈ దిశగా తమ పార్టీ అత్యంగా వేగంగా విస్తరిస్తోందని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

08/20/2017 - 03:39

వరంగల్, ఆగస్టు 19: ప్రభుత్వం కల్పిస్తున్న వౌలిక వసతులు, సదుపాయాల కారణంగా రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటవుతున్నా నైపుణ్యం లేని కారణంగా రాష్ట్రానికి చెందిన యువతకు ఉద్యోగావకాశాలు పూర్తిస్థాయిలో లభించటం లేదని టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) ముఖ్య కార్యనిర్వహణాధికారి సుజిత్ నాయక్ తెలిపారు.

Pages