S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/11/2017 - 00:18

హైదరాబాద్, జూలై 10: తెలంగాణ రాష్ట్రంలో తక్కువ కాలం మనే్న పివిసి పైపులతోపాటు క్లోరినేటెడ్ ప్లాస్టిక్‌ల వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. పర్యావరణ, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ పేరుతో జారీ అయ్యాయి.

07/11/2017 - 00:18

న్యూఢిల్లీ, జూలై 10: అద్దెల నుంచి వచ్చే ఆదాయం ఏటా 20 లక్షల రూపాయలు దాటితే వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) చెల్లించాల్సిందే. అయితే రెసిడెన్షియల్ ప్రాపర్టీ (నివాస సముదాయం)లకు మినహాయింపు ఉంటుందని, కమర్షియల్ ప్రాపర్టీ (వాణిజ్య సముదాయం)లకు మాత్రమే ఇది వర్తిస్తుందని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు.

07/11/2017 - 00:17

హైదరాబాద్, జూలై 10: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) వ్యవహారాలను పర్యవేక్షించే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రాహుల్ భరద్వాజ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జైపూర్‌లోని ఆర్‌ఎ పోదార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ నుండి ఆర్థిక శాస్త్రంలో ఎంబిఎ డిగ్రీ, మాలవీయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పొందిన రాహుల్ భరద్వాజ్..

07/10/2017 - 00:57

న్యూఢిల్లీ, జూలై 9: ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) గణాంకాలతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను వివిధ సంస్థలు వెల్లడించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

07/10/2017 - 00:56

న్యూఢిల్లీ, జూలై 9: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయానికి సంబంధించిన వివరాలను తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది ఓ పార్లమెంటరీ కమిటీ. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో వాటాను విక్రయించాలని మోదీ సర్కారు నిర్ణయించినది తెలిసిందే. దీంతో ప్రైవేటీకరణ దిశగా ఎయిరిండియా వడివడిగా అడుగులు వేస్తోంది.

07/10/2017 - 00:55

న్యూఢిల్లీ, జూలై 9: దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో కొనుగోళ్లను జరిపే వినియోగదారుల రక్షణలో భాగంగా చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ-కామర్స్ సంస్థలన్నీ అమ్మే వివిధ రకాల ఉత్పత్తులపై ఎమ్‌ఆర్‌పినేగాక, ఎక్స్‌పైరీ డేట్, కస్టమర్ కేర్ తదితర వివరాలన్నీ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.

07/10/2017 - 00:54

విశాఖపట్నం, జూలై 9: అటవీ ఉత్పత్తుల నుంచి మద్యం తయారీ కానుంది. దీనికి గిరిజన సహకార సంస్థ (జిసిసి) ప్రయత్నాలు ప్రారంభించింది. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తొలిసారిగా జరిగే ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలోనే దీనిని సదరు మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కూడా సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.

07/10/2017 - 00:52

జనవరి-జూన్‌లో 23 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడుల రాక ౄ అధిక భాగం దేశీయ రుణ మార్కెట్లలోకే
నరేంద్ర మోదీ సర్కారు సంస్కరణలపై విదేశీ మదుపరుల్లో విశ్వాసం

07/10/2017 - 00:51

న్యూఢిల్లీ/ముంబయ, జూలై 9: దేశీయ మార్కెట్‌లో లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యుతోపాటు దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌కు చెందిన జెఎల్‌ఆర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయ. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బెంజ్ కార్ల విక్రయాలు రికార్డు స్థాయలో 18 శాతం పుంజుకుని 3,521 యూనిట్లుగా నమోదయ్యాయ.

07/10/2017 - 00:50

హైదరాబాద్, జూలై 9: దేశీయ ఆర్థిక సేవల రంగంలో శరవేగంగా విస్తరిస్తున్న ఆయే ఫైనాన్స్ కంపెనీ.. దక్షిణాది మార్కెట్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడుల్లో ఒక్కసారే 8 శాఖలను ప్రారంభించింది. సూక్ష్మ, చిన్నతరహా వ్యాపార అవసరాలకు రుణాలందించే ఈ కంపెనీకి 20,000 కస్టమర్లుండగా, వ్యాపారం విలువ 200 కోట్ల రూపాయలుగా ఉంది. గుర్గావ్ కేంద్రంగా ఏర్పాటైన కంపెనీ..

Pages