-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్, జూలై 30: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ నౌహీరా షేక్పై నమోదైన కేసుల రికార్డులు, చార్జిషీట్లు, ఎఫ్ఐఆర్లతో పాటు బెయిల్ వివరాలను ఆగస్టు 7వ తేదీలోగా తమ ముందుంచాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
హైదరాబాద్, జూలై 30: విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను కాలితో తన్ని ఇష్టానుసారంగా దూషించాన ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదైంది. సంఘటన మాదాపూర్ పోలీస్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. మాదాపూర్ శాంతిభద్రతలు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
ఖైరతాబాద్, జూలై 30: ప్రేమించి వివాహం చేసుకొని మూడేళ్ల పాటు కాపురం చేసిన భర్త మరో పెళ్లికి సిద్ధమైన విషయం తెలుసుకన్న భార్య అతని ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ హబీబ్నగర్లో నివాసం ఉండే ఆరీఫ్ నాలుగేళ్ల క్రితం వైజాగ్ వెళ్లగా అక్కడ దేవికతో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమకు దారితీసింది.
హైదరాబాద్, జూలై 30: దోమల్గూడకు చెందిన వ్యాపారి గజేంద్ర పరఖ్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసమే గజేంద్రను కిడ్నాప్ చేశారని, తెలిసిన వారే ఈ కిడ్నాప్నకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్/ హయత్నగర్ జూలై 30: బీఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ మిస్టరీ వీడింది. వారం రోజుల క్రితం హైదరాబాద్ నగర శివారులోని హయత్నగర్లో అపహరణకు గురైన యువతి ఆచూకీ తెలియడంతో రాచకొండ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. హయత్నగర్లో ఈనెల 23న కిడ్నాపైన సోనీ ఆచూకీ ప్రకాశం జిల్లా అద్దంకిలో దొరికింది. పలు కేసుల్లో నిందితుడైన కిడ్నాపర్ రవిశేఖర్.. ఆమెను అక్కడ వదిలేసినట్లు తెలుస్తోంది.
అమరావతి, జూలై 30: తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ను సెర్బియా దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిపెడ, జులై 30: పట్టపగలే పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రథమ చిక్సిత కేంద్రంలో అతికిరాతకంగా భార్యను గొంతు కోసి హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త లొంగిపోయిన సంఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గంట్యాడ: అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారుల వలలో మంగళవారం గంట్యాడ తహశీల్దార్ చిక్కుకున్నారు. గంట్యాడ తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం జరిపిన ఏసీబీ మెరుపుదాడులతో ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఏసీబీ అధికారుల వలలో ఈసారి పెద్ద తిమిలింగమే చిక్కింది. నో-అబ్జెక్షన్ సర్ట్ఫికెట్ కోసం ఓ వ్యక్తి నుంచి 50వేలు రూపాయలు లంచం తీసుకుంటున్న తహశీల్ధార్ డి.శేఖర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
నెల్లూరు రూరల్, జూలై 30: మాజీ రంజీ క్రికెటర్ నాగరాజును మంగళవారం నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్టుచేశారు.
వరంగల్, జూలై 29: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టుల పేరుతో అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్న నలుగురు నకిలీ నక్సల్స్ను సోమవారం వరంగల్ కేయూసీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల నుండి లక్షా 65 వేల రూపాయలతో పాటు, బొమ్మతుపాకి, 16 సెల్ఫోన్లు, ఒక ల్యాప్టాప్, కత్తిపెన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.