-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
మచిలీపట్నం : అవినీతి నిరోధక శాఖాధికారులకు ఓ అవినీతి తిమింగలం పట్టుబడింది. అక్షరాలా లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ కృష్ణా జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీబీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్ రంగబాబు ఏసీబీ అధికారులకు మంగళవారం సాయంత్రం రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
నెల్లూరు, అక్టోబర్ 28: దీపావళి వేళ నెల్లూరు నగరంలో జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. నగరంలోని చిన్నబజార్లో అశోక్సింగ్ అనే వ్యక్తి శ్రీకనకదుర్గ మెటల్ స్టోర్ పేరుతో వ్యవసాయ, ఆక్వా సంబంధిత ప్లాస్టిక్ సామగ్రిని విక్రయిస్తుంటాడు.
రాజంపేట, అక్టోబర్ 28: ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 10 వేలు లంచం తీసుకున్న కడప జిల్లా రాజంపేట ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.ప్రభాకర్రావును సోమవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రాయచోటికి చెందిన కాంట్రాక్టర్ ఎస్.ఓబుల్రెడ్డి ఓ బిల్లు క్లియరెన్స్ కోసం ఈఈని కలువగా ఆయన రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు.
నర్మెట, అక్టోబర్ 28: తన పిల్లలను అల్లారుముద్దుగా పెంచాల్సిన తల్లి తన ఇద్దరు చిన్నపిల్లలను మెడలు కత్తితో నరికి హత్యచేసి, తానూ కత్తితో మెడను నరుక్కొన్న దారుణం జనగామ జిల్లా నర్మెట మండలం శివభూక్యతండాలో సోమవారం సాయంత్రం చేటుచేసుకుంది. తండా వాసులు తెలిపిన వివరాల ప్రకారం...
నల్లగొండ టౌన్, అక్టోబర్ 28: నల్లగొండ నడిబొడ్డున గడియారం సెంటర్ రామగిరి రోడ్డు మార్గంలో ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో ఆదివారం రాత్రి చోరీ యత్నం చోటుచేసుకోవడం కలకలం రేపింది. నల్లగొండ టూటౌన్ సీఐ నరసింహ కథనం మేరకు బ్యాంకు వెనుక భాగాన ఉన్న గ్రిల్స్ గేట్ తాళం, తలుపు తాళం పగులగొట్టి లోనికి వెళ్లిన దొంగ గంటన్నరకు పైగా లోపలే తచ్చాడుతూ గడిపాడు.
కల్వకుర్తి, అక్టోబర్ 28: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ సమీపంలో గల గిరిజన గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులులు శనివారం రాత్రి వసతి గృహం నుండి వెళ్లి పోయిన సంఘటన చోటు చేసుకుంది.
కొత్తకోట, అక్టోబర్ 28: గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల గ్రామ సమీపంలోని కృష్ణవేణి చక్కెర పరిశ్రమ వద్ద గుర్తు తెలియని మహిళ సుమారు 25 ఏళ్ల మహిళను ఎక్కడో చంపి చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు.
హయత్నగర్: ప్రేమ వ్యవహారాన్ని నిలదీసిందన్న ఆగ్రహంతో తల్లినే హత్యచేసిన కసాయి కుమార్తె వ్యవహారం వెలుగుచూసింది. పైగా తాను ఏమీ ఎరగనట్టు నటించి, దాన్ని తండ్రిపైకే నెట్టివేసేందుకు ప్రయత్నించింది. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. కీర్తిరెడ్డి అనే యువతి ఇద్దరు యువకులతో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. దీనికి తల్లి అభ్యంతరం తెలిపింది.
విశాఖపట్నం (క్రైం), అక్టోబర్ 28: ఛత్తీస్ఘ్ఢ్ రాష్ట్రం దంతెవాడ సమీపంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విజయనగరానికి చెందిన నలుగురు మృతి చెందారు. విజయనగరం మిమ్స్లో అనాటమీ ప్రొఫెసర్గా పని చేస్తున్న డాక్టర్ సునీత కుటుంబీకులు ఏడుగురు రెండు రోజుల క్రితం ఛత్తీస్ఘడ్ రాష్ట్రం జగదల్పూర్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్, కొన్ని పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లారు.
జగ్గయ్యపేట రూరల్, అక్టోబర్ 28: విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం మండలంలోని గౌరవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన కొండపాటి గోపీనాథ్ (20) మునగచర్లలోని తన తల్లిని తీసుకురావడానికి బైక్పై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు.