S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఫోకస్
ఉన్నతస్థాయి న్యాయస్థానాల్లో విచారణకు వస్తున్న కేసుల్లో
తీర్పు ఇవ్వడంలో తీవ్రమైన జాప్యం జరుగుతుండటం వల్ల
కోర్టులపై ప్రజలకు నమ్మకం పోతోంది. ఈ నేపథ్యంలో
‘కన్సాలిడేటెడ్ హోలిస్టిక్ అప్రోచ్’ ఉండాలి. క్రిమినల్
కేసులతోపాటు సివిల్ కేసులు కూడా దశాబ్దాల తరబడి
పెండింగ్లో ఉంటున్నాయి. యావజ్జీవ కారాగారశిక్ష 14
సంవత్సరాలపాటు ఉండగా, కేసుల విచారణలో
కిందిస్థాయి కోర్టునుంచి మొదలుకుని సుప్రీం కోర్టు వరకూ
3 కోట్ల పైచిలుకు కేసులు పెండింగ్లో ఉండడం ఆందోళన
కలిగిస్తున్న అంశం. దీనివల్ల సకాలంలో న్యాయం జరగదు.
కాబట్టి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని జ్యుడీషియల్
కమిషన్ను ఏర్పాటు చేయాలి. దేశంలో ఎక్కడైనా ఏ
కోర్టులోనైనా న్యాయమూర్తుల ఖాళీలేర్పడుతున్నాయంటే
ఆరు నెలల ముందే నియామకాలు చేపట్టాలి. ఈ
హైకోర్టుల్లో 500 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా
ఉన్నాయి. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఐదు వేల
న్యాయాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దిగువ
కోర్టులు, హైకోర్టు, సుప్రీం కోర్టుపై కేసుల పరిష్కారం
విషయంలో తీవ్రమైన వత్తిడి పెరుగుతోంది.
న్యాయమూర్తులు నాణ్యమైన తీర్పులను
వెలువరించలేకపోతున్నారు. లక్షలాది కేసులు పెండింగ్లో
వివిధ కోర్టుల్లో మూడు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి.
ట్రయల్ కోర్టులు, హైకోర్టులు, సుప్రీం కోర్టులో ఈ మూడు
స్థాయిల కోర్టుల్లో మూడు కోట్ల కేసులు పేరుకు పోయాయి.
వీటిలో లక్ష కేసులు వివిధ హైకోర్టుల్లో ఉంటే, సుప్రీంకోర్టులో
65వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టుల్లో 50శాతం
ఖాళీలున్నాయి. జీవిత కాలంలో న్యాయస్థానాల్లో న్యాయం
కోర్టుల్లో అసంఖ్యాకంగా కేసులు పెండింగ్లో ఉంటున్నాయి.
వాటిలో కొన్ని కేసులు దశాబ్దాలుగా ఉంటున్నాయి.
పెరుగుతున్న కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని
న్యాయమూర్తుల నియమాకాన్ని వెంటనే చేయాలి. కొత్త
నియమకాలను ఎవరు చేయాలన్నది ఇక్కడ ప్రశ్న కాదు.
ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు
చూసుకుంటుంది. కానీ అందుకు అనుగుణంగా చర్యలు
న్యాయ వ్యవస్థలో రాజకీయ నాయకులు తలదూర్చరాదు.
రాజకీయాలతోనే న్యాయ వ్యవస్థ కలుషితమవుతోంది.
పెండింగ్ కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యానికి
కూడా రాజకీయాలే కారణం. కోర్టుల్లో న్యాయమూర్తుల
పోస్టులు భర్తీ కానందువల్లే కేసుల పరిష్కారంలో దిగువ
కోర్టులు, హైకోర్టు, సుప్రీం కోర్టులపై తీవ్రమైన ఒత్తిడి
పెరుగుతోంది. సుమారు ఐదు వందల న్యాయమూర్తుల
కోర్టులలో కేసులు కుప్పలు, తెప్పలుగా పేరుకుపోవడానికి పరోక్షంగా, ప్రత్యేక్షంగా ప్రభుత్వాలే కారణం. కోర్టులలో కేసులు పెరగడానికి కారణం సరిపడినన్ని కోర్టులు, న్యాయమూర్తులు లేకపోవడమే. కోర్టులు, న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని హైకోర్టులు, సుప్రీంకోర్టు, లా కమిషన్ కోరుతున్నా ప్రభుత్వాలు మిన్నకుండిపోతున్నాయి. కోర్టులలో పెండింగ్లలో ఉన్న వాటిలో 60 నుంచి 70 శాతం కేసులు ప్రభుత్వం ప్రతివాదులుగా ఉన్నవే.
పెద్దనోట్ల ఉపసంహరణ తర్వాత దేశంలో ఈ అంశంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాంకులు, ఎటిఎంల ముందు జనం క్యూలు కడుతూనే ఉన్నారు. ఇకమీదట క్యూలు లేకుండా ఉండటానికి డిజిటలైజేషన్ పద్ధతిలో నగదు మార్పిడి, చెల్లింపులు జరుపుకోవాలని కేంద్రం సూచిస్తోంది. అంటే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆన్లైన్ చెల్లింపులు, చెక్ లేదా డిడి రూపంలో చెల్లింపులు జరగాలని సూచిస్తోంది.
కరెన్సీ రద్దువల్ల కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు. నల్లధనాన్ని వెలికి తీసేందుకు, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల మూలంగా జమ్మూకాశ్మీర్లో ఏర్పడుతున్న ఇక్కట్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. నిజం చెప్పాలంటే ఇది అనాలోచిత, అప్రజాస్వామిక చర్య. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం.
సంస్కరణలు తేకుండా నల్లధనాన్ని నిర్మూలించడం ఎలా సాధ్యం? అసలు నల్లధనం నిర్వచనం ఏమిటో తేలాలి. ఒక వ్యక్తి తక్కువ ధరకు మార్కెట్లో ఒక వస్తువు లేదా ఒక ప్లాటు కొన్న కొన్ని నెలలకో సంవత్సరాలకో మంచి రేటు వస్తుంది. దాన్ని విక్రయిస్తే, వచ్చిన లాభాన్ని నల్లధనం అంటారా? అనేది ముందుగా తేల్చాలి.