-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
వెంకటాచలం, ఆగస్టు 27: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లిలో భూవివాదానికి సంబంధించిన కేసులో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై న్యాయస్థానం అదేశాల మేరకు మంగళవారం వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
కడప, ఆగస్టు 27: ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్ ఫైల్ పంపేందుకు రూ. 5 వేలు లంచం తీసుకున్న కడప జిల్లా ఆసుపత్రి సేవల కో ఆర్డినేటర్ ఎంఎస్.పద్మజను మంగళవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఎం.నాగభూషణం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎటపాక, ఆగస్టు 27: రాష్ట్ర సరిహద్దులు దాటివచ్చి కారులో గంజాయిని తరలిస్తూ ఓ ఆర్మీ జవాన్ ఎటపాక పోలీసులకు పట్టుబడ్డాడు. సీఐ అనీష్ తెలిపిన వివరాల ప్రకారం... సీలేరు ప్రాంతం నుండి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 27: అక్రమంగా హవాలా సొమ్మును తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ నగర పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఏడుగురు సభ్యులు కలిగిన ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు వారి వద్ద నుండి రూ. 5కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు.
గచ్చిబౌలి, ఆగస్టు 27: ఉద్యోగాలు.. లాటరీలు.. బహుమతుల పేరుతో బురిడీ కొట్టించి అందినంత దండుకొనే సైబర్ నేరస్థులు కొత్త పద్ధతిలో మోసాలకు తెరలేపుతున్నారు. బ్యాంకులో కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తామని నమ్మించి బ్యాంక్ అధికారులను మోసం చేస్తున్నారు.
మెహిదీపట్నం, ఆగస్టు 27: చికిత్స కోసం వచ్చిన రోగి బంధువులు డాక్టర్పై దాడి చేసిన సంఘటన నాంపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో
బాలానగర్, ఆగస్టు 27: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా శంకరంపేట ప్రాంతానికి చెందిన సంతోష్, దక్షిత (20) దంపతులు. జీవనోపాధి కోసం బాలానగర్ పారిశ్రామిక వాడలోని కల్యాణినగర్లో నివాసం ఉంటున్నారు.
బాలానగర్, ఆగస్టు 27: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వాహీద్ వుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం గిరినగర్లో నివాసం ఉంటున్న యాదయ్య రెండో కుమారుడు నర్సింగ్రావు (36) భార్య లావణ్యతో ఉంటున్నాడు. ఇటీవల రాఖీ పౌర్ణమి సందర్భంగా భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లారు. సోమవారం తిరిగి గిరినగర్కు వచ్చారు.
బాలానగర్, ఆగస్టు 27: అనుమానాస్పద స్ధితిలో ఓ చీరల వ్యాపారి మృతి చెందిన సంఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వహీద్ వుద్దిన్ కథనం ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన బ్రహ్మచారి (42) గౌతమ్నగర్లో మహమ్మద్ ఇసాక్ ఇంటిలో గదిని అద్దెకు తీసుకుని చీరల వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం బ్రహ్మచారి గది నుంచి దుర్వాసన రావడంతో మరో గదిలో ఉన్న వ్యక్తి ఇంటి యజమానికి తెలియజేశారు.
షాబాద్, అగస్టు 27:వేర్వేరు సంఘటనలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.